Home » Ys Jagan
చట్టాలు ఉల్లంఘించిన వారిని శిక్షించే విషయంలో కుల, మత, ప్రాంతాలు, పార్టీలు చూడమని తేల్చి చెప్పారు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
దాదాపు పదిహేనేళ్ల రాజకీయ ప్రయాణంలో సింగిల్గా..సో లైఫే సో బెటర్ అన్నట్లుగా ఫ్యాన్ పార్టీ ఒంటరి పోరు చేస్తూ వస్తోంది.
పులివెందుల జడ్పీటీసీ బైపోల్లో ఓటమి తర్వాత..జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ అవినాష్ కుటుంబాన్ని కాదని..
YS Jagan Deepavali Celebrations : దీపావళి వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. బెంగళూరులోని వారి నివాసంలో వైఎస్ జగన్, వైఎస్ భారతిలు టపాసులు పేల్చారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాల�
అధికారంలో ఉన్న కూటమి ఇప్పుడే అలర్ట్ అవడం.. క్షేత్రస్థాయి పర్యటనకు సీఎం చంద్రబాబు రెడీ అవుతుండటం ఇంట్రెస్టింగ్గా మారింది.
అలా డిజిటల్ బుక్లో చేంజెస్తో చేస్తే సొంత పార్టీ నేతలపై ఫిర్యాదులకే భయపడే మార్చినట్లు అవుతుందని కూడా భావిస్తున్నారట.
విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎయిర్ పోర్ట్ కూడలి నుంచి మర్రిపాలెం కూడలి వరకు 11 కిలోమీటర్లు వైఎస్ జగన్ పర్యటన మార్గం ఉందన్నారు.
వేలం పాట నిర్వహించి.. బెల్టు షాపులు వారి మనుషులకే అప్పగించారు. వీళ్లందరికీ మళ్లీ పోలీసుల నుంచి ప్రొటెక్షన్.
ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త ప్రతిరోజూ రెండు గ్రామాలు సందర్శించాలి. అలాగే నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్స్ ద్వారా చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించాలి.