Home » Ys Jagan
టీడీపీ పరంగా చంద్రబాబు దూకుడు అలా ఉంటే..ఇన్నాళ్లు వైసీపీని పల్లెత్తు మాట అనడానికి కూడా ఇష్టపడని బీజేపీ..అటాక్ మోడ్లోకి వెళ్తామంటోంది.
గత ప్రభుత్వంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవటం వల్ల ప్రజాధనానికి నష్టం కలుగుతోంది. రుణాల రీ-షెడ్యూలింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
"కేజీ అరటి 50 పైసలు అంటే రైతులు ఎలా బతుకుతారు? మా హయాంలో ప్రత్యేక రైళ్లల్లో అరటిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశాం" అని అన్నారు.
జగన్ సీఎం అయిన తర్వాత ప్రజలతో గ్యాప్ పెరిగిందని..2024లో అధికారం కోల్పోవడానికి అది కూడా ఓ కారణంగా చెబుతున్నారు. సాధారణ జనానికే కాదు..ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా తగిన సమయం ఇచ్చే వారు కాదన్న ప్రచారం..
తాజాగా 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ రాజకీయాల గురించి మాట్లాడింది. (Actress Hema)
గతంలో సునీల్రెడ్డి నివాసంలో కీలక డాక్యుమెంట్లు సీజ్ చేశారు అధికారులు.
జగన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నాటి నుంచి ఆయనతోనే ప్రయాణించిన నేతల్లో ఆ మాజీ ఎమ్మెల్యే ఒకరు.
గతంలో ఆ పార్టీలో నెంబర్.2గా పనిచేశారు. తెరవెనుక రాజకీయాలు చక్కబెట్టడంలో జగన్కు సాయిరెడ్డి బ్యాక్ బోన్ లాంటి వాడని చెప్తుంటారు.
నాపై చాలా ఒత్తిళ్లు వచ్చాయి. ప్రస్తుతానికి రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన, చేరే ఆలోచన లేదు.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.