-
Home » Ys Jagan
Ys Jagan
సీఎం చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువ.. ప్రధాని మోదీ, పవన్, జగన్, షర్మిల సహా..
CBN Birthday : టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్.. 25రోజులు విదేశీ పర్యటనకు అనుమతిచ్చిన కోర్టు
YS Jagan : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి యూకే పర్యటనకు వెళ్లనున్నారు.
‘బైబై జగన్’.. వైసీపీకి రోజా గుడ్ బై?.. అటు వైపు రాజకీయ అడుగులు..
RK Roja YSRCP: 2024లో ఆమెకు టికెట్ ఇవ్వొద్దని ఒక వర్గం పట్టుబట్టింది. ఎన్నికల నాటికి గ్రూప్ వార్ పెరిగిపోయి..ఇంకోవైపు కూటమి ఊపులో భాగంగా ఆమె ఓడిపోయారు.
ఎల్లకాలం ఇదే ప్రభుత్వం కొనసాగదు.. కూటమి ప్రభుత్వానికి జగన్ వార్నింగ్.. రాష్ట్రంలో హార్బర్లు అన్ని మత్స్యకారుల సంపదే..
YS Jagan : రాష్ట్రంలో అన్ని రంగాల్లో అన్యాయాలు జరుగుతున్నాయని , ఫిషింగ్ హార్బర్లను దుర్మార్గంగా ప్రైవేటీకరణ చేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
శ్రీమన్నారాయణ మహాయజ్ఞానికి జగన్కు ఆహ్వానం..
దేశంలో ఆధ్యాత్మికత, ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, సానుకూలతను తీసుకొస్తాయని, ఇటువంటి మహాయజ్ఞాలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని జగన్ అన్నారు.
సడెన్గా.. పెద్దాయన డెత్ స్టోరీని ఎందుకు తెరమీదకు తెచ్చినట్లు? టీడీపీ స్కెచ్ ఏంటి?
ఈ ఓవరాల్ ఎపిసోడ్లో వైసీపీ..ఎస్పెషల్గా జగన్ అందరికీ టార్గెట్ అయిపోయినట్లు కనిపిస్తోంది. అటు టీడీపీ నుంచి మంత్రులు విమర్శల దాడి చేస్తుంటే..తోబుట్టువు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు.
జగన్ మావిగన్ వ్యాఖ్యలకు అమరావతి అభివృద్ధే సరైన సమాధానం ఇస్తుంది- సీఎం చంద్రబాబు
రాజధానిలో 5వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని, ఎకరం ధర ఇప్పుడున్న రేట్ల ప్రకారం 10 కోట్ల విలువ వేసుకున్నా 50వేల కోట్లు అవుతుందన్నారు సీఎం చంద్రబాబు.
మావిగన్ మంత్రం.. రాజధానిపై వైసీపీ ప్లాన్ ఏంటి? ఆ విషయంలో జగన్ సక్సెస్ అయినట్లేనా?
అమరావతికి రాజముద్ర పడటంతో ఇక అన్స్టాపబుల్ అని కూటమి జోరుగా ప్రచారం చేసుకుంటున్న క్రమంలో.. ఎంటర్ ఆఫ్ ది డ్రాగన్ అంటూ..పిక్చర్ అబీ బాకీ హై అన్నట్లుగా ఇండికేషన్ పంపించింది వైసీపీ.
జనంలోకి జగన్.. ఎప్పుడో చెప్పిన వైసీపీ అధినేత.. ‘ఇక చంద్రబాబుకి ప్రతి రోజూ సినిమానే’ అంటూ..
YS Jagan : అమరావతిలో నిరంతరం రోడ్లు, నిరంతరం కరెంటు, నిరంతరం నీళ్లు, నిరంతరం డ్రైనేజీ కట్టే బదులు, వీటికోసం రూ.2లక్షల కోట్లు భారాన్ని రాష్ట్రంపై వేసే బదులు, అందులో 10శాతం పెడితే చాలు బ్రహ్మాండమైన రాజధాని అయ్యేది.
మూలపేట పోర్ట్ చుట్టూ రాజకీయ రచ్చ.. క్రెడిట్ కోసం టీడీపీ, వైసీపీ ఫైట్.. అసలు ఎవరి హయాంలో ఎన్ని పనులు జరిగాయి?
మూలపేట పోర్ట్ను పనులను తమ హయాంలోనే ఎక్కువ భాగం పూర్తి చేశామంటే..తామే అధిక భాగం పనులు పూర్తి చేశామంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు.