-
Home » Ys Jagan
Ys Jagan
సీమలో బలమైన ఆ సామాజికవర్గాన్ని వైసీపీ అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదు?
ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో సీమలో మళ్లీ వైసీపీకి నష్టం తప్పదని అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికైనా రాయలసీమలో..
అప్పటివరకు జగన్ అధికారంలోకి రారు, వారిని కలుపుకుని వెళ్ళే పార్టీకే భవిష్యత్తు- విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
నాకు అక్రమ ఆస్తులు ఉన్నాయని వస్తున్న ఆరోపణలన్నీ చంద్రబాబు చేస్తున్నవే. నాకు అక్రమ ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే.. నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా అని చెప్పాను.
టార్గెట్ వైసీపీ..! జగన్ పార్టీ ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేలా స్పీకర్ బిగ్ స్కెచ్..!
వేదిక ఏదైనా..మీటింగ్ మరేదైనా..వైసీపీని మరింతగా కార్నర్ చేసేలా స్పీకర్ మాట్లాడుతున్న తీరు న్యూస్ హెడ్లైన్గా మారుతోంది.
పాదయాత్ర 2.O.. పాత ఫార్ములా జగన్ను తిరిగి పవర్లోకి తెస్తుందా?
పాదయాత్రలకు తెలుగు స్టేట్స్ పెట్టింది పేరు. పాదయాత్రలు చేసి ఎంతో మంది అధికారంలోకి వచ్చారు. 2003లో అప్పటి ఉమ్మడి ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో వైఎస్సార్ భారీ పాదయాత్ర చేసి..2004లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు.
YS Jagan: క్యాడర్తో మీటింగ్స్.. జగన్ స్ట్రాటజీస్ ఛేంజ్..!
కార్యకర్తలకు భరోసా ఇస్తే వారు మరింత యాక్టీవ్గా, దూకుడుగా పనిచేస్తారనేది జగన్ వ్యూహంగా తెలుస్తోంది.
విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ వెనక అంతరార్థం ఏంటి? ఆయన టార్గెట్ ఎవరు?
ఇక భవిష్యత్లో ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండని విజయసాయి మాటల వెనక.. రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా పెను మార్పు రాబోతోందా.. లేదా కీలక నేతలపై కేంద్ర సంస్థలు మరిన్ని కఠిన చర్యలు తీసుకోబోతున్నాయా అనే చర్చ కూడా నడుస్తోంది.
ఇలాంటి దారుణాలు చేయడానికా మీరు అధికారంలోకి వచ్చింది?: వైఎస్ జగన్
హింసా రాజకీయాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరని జగన్ అన్నారు.
దాని తర్వాతే.. జిల్లాల టూర్ అంటున్న జగన్..! అసలు వైసీపీ చీఫ్ ప్లాన్ ఏంటి?
వైసీపీలో ఉన్న ప్రతీ సభ్యుడికీ గుర్తింపు కార్డుని ఇవ్వాలనేది జగన్ నిర్ణయమంటున్నారు. దాంతో క్యాడర్, లీడర్ల పనితీరుని ఎప్పటికపుడు బేరీజు వేసుకుని..భవిష్యత్ అధికారంలోకి వస్తే అన్ని స్థాయిల్లో నేతలకు అవకాశాలు ఇవ్వాలనేది జగన్ ప్లాన్ అంటున్న
చంద్రబాబు జైలుకి వెళ్లిన ఆ కేసుకి ఎండ్కార్డ్ పడ్డట్లేనా? వైసీపీ నేతలు చెప్తున్నట్లు ఇంకా స్కోప్ ఉందా?
తాము అధికారంలోకి వస్తే మళ్లీ కేసులు రీఓపెన్ చేయిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అవసరమైతే పైకోర్టుకు వెళ్తామంటూ కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు.
చంద్రబాబు జైలుకు వెళ్లిన కేసు క్లోజ్..
వారిపై వచ్చిన ఆ ఆరోపణల్లో వాస్తవాలు లేవని కోర్టు చెప్పింది. ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’గా పేర్కొంటూ నిందితులపై కోర్టు విచారణను మూసివేసింది.