ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక విజయం ఎవరితో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. టీడీపీ, వైసీపీకి చెందిన 175మంది ఎమ్మెల్యేలు ఓటుహక్కు వినియోగించుకోవటంతో ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్ఆర్ సీపీ జెండాను ఎగురవేసి నేతలు, కార్యకర్తలు వేడుకలు జరుపుకుంటున్నారు. వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యక
YS జగన్ పై హత్యాయత్నం చేసినట్లుగా చెబుతున్న ఈ కోడి కత్తి ఎక్కడుంది? నేరానికి వినియోగించిన ఆ కత్తి ఎక్కడ? మా ముందుకు తీసుకురండీ అంటూ తాజాగా NIA కోర్టు ఆదేశించింది.
విశాఖపట్నంలనే ఉంటడట సీఎం సారు
AP Global Investors Summit 2023: విశాఖపట్నంలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు కొత్త చిక్కొచ్చిపడింది. పారిశ్రామికవేత్తలు ప్రత్యేక విమానాల్లో వస్తుండటంతో విమానాల పార్కింగ్ సమస్య తలెత్తనుంది.
ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం చేస్తున్నాం
అమరావతిని నట్టేట ముంచాడు
కోడికత్తి కేసులో విజయవాడ ఎన్ఐఏ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితుడుగా ఉన్న సీఎం (అప్పటి ప్రతిపక్ష నేత)జగన ను ఎందుకు ప్రశ్నించలేదు? అంటూ ఎన్ఐఏ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అసలైన బాధితుడిని ప్రశ్నించకుండా మిగిలినివారిని ప్రశ
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి రెండు రోజులపాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. అక్కడ వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు.
వైఎస్ జగన్ కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకోవాలని..బీజేపీ నేత,మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులందరిని విచారించాలని డిమాండ్ చేశారు. వైఎస్ వివేకా హత్య కేసును ఏపీ