Home » Ys Jagan
పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ తీరుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక కామెంట్స్ చేశారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించిన రెండు పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ జరుగుతుంది. వీటి పరిధిలో మొత్తం వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు.
Ys Jagan : పులివెందుల, ఒంటిమిట్టలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారు.
ఇప్పటికే నేతల అరెస్ట్, లిక్కర్ స్కామ్ ఎపిసోడ్తో ఎన్నో ట్రబుల్స్ ఫేస్ చేస్తోంది వైసీపీ. ఇదే సమయంలో..
జగన్ సొంత ఇలాకాలో పులివెందులలో పసుపు జెండా ఎగరేసి వైసీపీ కూసాలు కదిలించాలన్నది టీడీపీ పెద్దల ప్లాన్గా ఉంది. దాంతో పదునైన వ్యూహాలను అమలు చేస్తున్నారు.
కూటమి పార్టీలన్నీ తమ బలాన్ని పెంచుకోవడానికి కడపనే పిచ్గా ఎంచుకుంటున్నాయి. బీజేపీ అయితే రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. బరిలో నిలిచేందుకు అధికార పార్టీ అయిన టీడీపీసైతం సిద్ధమైంది.
మాజీ మంత్రి, రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డితోపాటు పలువురు వైసీపీ నేతలపై దుర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
"సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటనలో ఉండగానే ఏపీపై దుష్ప్రచారం చేస్తూ కొందరు తప్పుడు మెయిళ్లు చేశారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులందరికీ పెద్దిరెడ్డి అనుచరుడు ఈ మెయిళ్లు పెట్టారు" అని అన్నారు.