Home » Ys Jagan
ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్న జగన్..సీఎం బాబు సొంత ఇలాఖాలో అడుగుపెట్టారు.
విజయనగరం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. టీడీపీ, వైసీపీలకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలతో
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేసి 3 సంవత్సరాల్లో ప్లాంట్ పూర్తి చేస్తానని వైసీపీ అధ్యక్షుడు జగన్ హామీనిచ్చారు.
ప్రకాశం : ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీకి పోయే రోజులు వచ్చాయని, అందుకే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు అని చంద్రబాబు విమర్శించారు.
చిత్తూరు : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జనసేన వస్తే ప్రజలకు ఏం చేస్తుందో చెబుతున్నారు. అదే సమయంలో
అమరావతి : ఎన్నికల వేళ ఏపీ సీఎం చంద్రబాబు చెలరేగిపోతున్నారు. ప్రతిపక్ష నేత జగన్ తో పాటు ప్రధాని మోడీపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని మోడీ కరుడుగట్టిన ఉన్మాదిలా,
కర్నూలు : రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం అని అందరికి చెప్పాలని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి
విశాఖ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెబుతున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులపై
కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఏదో కుట్ర జరుగుతోందనే అనుమానం వ్యక్తం చేశారు ఏపీ సీఎం బాబు. ఎన్నికల ప్రచారంలో ఎవరైనా బ్రేక్ ఇస్తారా ? జగన్ మరో కుట్రకు ప్లాన్ చేస్తున్నాడంటూ ఇటీవలే హెచ్చరించారు. జగన్ ప్రచారం ఆపేసి ఒకరోజంతా లోట�
వైసీపీ అధికారంలోకి రాగానే తాము ప్రకటించిన పథకాలన్నీ అర్హులైన లబ్దిదారులకు డోర్ డెలివరీ చేస్తామని వైసీపీ అధ్యక్షుడు జగన్ వెల్లడించారు. జాబు రావాలంటే బాబు రావాలని..ముందు వినిపించిందని..అయితే..ఐదేళ్ల తరువాత జాబు రావాలంటే బాబు పోవాలనే నినాదాల