Home » YS Sharmila
పార్టీ పెట్టడం కంటే ముందు.. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేయడం మీద ఫోకస్ పెట్టారు పెట్టారు పొంగులేటి, జూపల్లి.
తెలంగాణలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. బిక్షం ఇస్తున్నట్లు కేసీఆర్ బియ్యం ఇస్తున్నారని వెల్లడించారు.
దొంగ చేతికే మళ్లీ తాళాలు ఇచ్చినట్లు పాత బోర్డుతోనే సీఎం కేసీఆర్ మళ్లీ పరీక్షలు పెడుతున్నారంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవరొచ్చినా కలుస్తాం.. అధిష్టానానిదే నిర్ణయం!
కాంగ్రెస్ అధిష్టానం షర్మిలపై ఫోకస్ పెట్టిందా?. షర్మిలతో కలిసి పనిచేయాలనుకుంటోందా? కర్ణాటకలో విజయం సాధించాక ప్రియాంకాగాంధీ షర్మిలకు ఫోన్ చేయటం..తాజాగా కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకేతో భేటీ వంటి పలు ఆసక్తికర పరిణామాలు దేనికి సంకేతం?
"దొర చెప్పేది బారాణా అయితే ఇచ్చేది చారాణా మందం కూడా ఉండదు" అని షర్మిల విమర్శించారు.
నాది ఆంధ్రా అయితే మరి సోనియాగాంధీది ఎక్కడ, ఇటలీ కదా? చీర, సారే పెడతాం.. రాజకీయాలు చేయొద్దు అని సోనియా గాంధీకి చెప్పే దమ్ముందా..?
సూటు, బూటు వేసుకొని బయటి దేశస్తుల చెవుల్లో పూలుపెట్టిన చిన్నదొర.. తెలంగాణ ప్రజలను, రైతులను మాత్రం పిచ్చోళ్లను చేయలేవు, కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు తలమానికం కాదు.. తెలంగాణ కు గుదిబండ అంటూ సెటైర్లతో విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ అని ఆయన అభివర్ణించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ కి దగ్గర అవుతుందనే భయం రేవంత్ కి ఉందని తెలిపారు.
దళితులపై జరుగుతున్న అన్యాయంపై, దళితుల న్యాయమైన హక్కుల కోసం YSRTP పోరాడుతుందన్నారు.