Home » YS Sharmila
కాంగ్రెస్ అధిష్టానం షర్మిలపై ఫోకస్ పెట్టిందా?. షర్మిలతో కలిసి పనిచేయాలనుకుంటోందా? కర్ణాటకలో విజయం సాధించాక ప్రియాంకాగాంధీ షర్మిలకు ఫోన్ చేయటం..తాజాగా కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకేతో భేటీ వంటి పలు ఆసక్తికర పరిణామాలు దేనికి సంకేతం?
"దొర చెప్పేది బారాణా అయితే ఇచ్చేది చారాణా మందం కూడా ఉండదు" అని షర్మిల విమర్శించారు.
నాది ఆంధ్రా అయితే మరి సోనియాగాంధీది ఎక్కడ, ఇటలీ కదా? చీర, సారే పెడతాం.. రాజకీయాలు చేయొద్దు అని సోనియా గాంధీకి చెప్పే దమ్ముందా..?
సూటు, బూటు వేసుకొని బయటి దేశస్తుల చెవుల్లో పూలుపెట్టిన చిన్నదొర.. తెలంగాణ ప్రజలను, రైతులను మాత్రం పిచ్చోళ్లను చేయలేవు, కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు తలమానికం కాదు.. తెలంగాణ కు గుదిబండ అంటూ సెటైర్లతో విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ అని ఆయన అభివర్ణించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ కి దగ్గర అవుతుందనే భయం రేవంత్ కి ఉందని తెలిపారు.
దళితులపై జరుగుతున్న అన్యాయంపై, దళితుల న్యాయమైన హక్కుల కోసం YSRTP పోరాడుతుందన్నారు.
స్వయం ఉపాధి రుణాల కోసం 6 లక్షల మంది బీసీ యువత ఎదురుచూస్తుంటే ఒక్కరికి కూడా లోన్ ఇవ్వలేదని విమర్శించారు. బీసీ బిడ్డలకు రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ కు దిక్కులేదన్నారు.
జర్నలిస్టులకు భూములు ఇవ్వడానికి కుదరదు కానీ.. అమ్ముకోడానికి మాత్రం భూములు ఉంటాయని ఎద్దేవా చేశారు. జర్నలిస్టులకు భూములు ఇస్తే కమీషన్లు రావని.. అందుకే ఇవ్వడం లేదన్నారు.
వైఎస్ షర్మిలపై కేసు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిర్వహించిన మీడియా సమావేశంతోపాటు సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ను దూషించారని ఆయన పేర్కొన్నారు.