Home » YS Sharmila
తెలంగాణ ఉద్యమంలో వీళ్లేనట, కొట్లాడింది, తెలంగాణ తెచ్చింది దొర ఒక్కడేనట..ఉద్యమాల తెలంగాణ చరిత్రను వక్రీకరించడానికి అయ్యా కొడుకులకు సిగ్గుండాలే.దొంగ దీక్షలతోనో, అమెరికాలో ఉన్న నీ బిడ్డలు ఊడిపడితేనో,పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె దొరకలేదని �
దొర విలాసాలకు కొత్త సచివాలయం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదు.. కమీషన్లకు కాళేశ్వరం మీద పెట్టిన దృష్టి వైద్యాభివృద్ధి మీద లేదు అంటూ కేసీఆర్ పాలనపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యాయం అడిగిన రైతులకు బేడీలు వేస్తున్న నియంత పాలనకు రోజులు దగ్గరపడ్డాయని షర్మిల హెచ్చరించారు.
Revanth Reddy : రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి తెలంగాణకి నాయకత్వం వహించరు అని ఆయన తేల్చి చెప్పారు.
అధికారం కోల్పోతామనే భయం సీఎం కేసీఆర్ లో నెలకొందని రేవంత్ రెడ్డి చెప్పారు.
YS Sharmila : కొలువులు ఇవ్వడం చేతకానప్పుడు ఇంటికో ఉద్యోగం అని యువత ప్రాణం తీసిన మీకు ఏ శిక్ష వేయాలి చిన్న దొర?
YS Sharmila : ప్రాజెక్టుల పేరు చెప్పి మీ కుటుంబం లక్ష కోట్లు కాజేసినందుకు ఆశీర్వదించాలా..? ఇంటికో ఉద్యోగం అని చెప్పి..
కట్టిన అతికొద్ది డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఐదు లక్షలు, దళితబంధులో మూడు లక్షలు, ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణకు మూడు లక్షలు, కాంట్రాక్టర్ల బిల్లుల్లో 30శాతం కమీషన్లు, ఇసుక, మట్టి, మాఫియాతో వేల కోట్లు దోచుకు తింటున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు �
YS Sharmila : బిడ్డ లిక్కర్ స్కాంలో దొరకగానే.. ఢిల్లీకి వెళ్లి రహస్యంగా బీజేపీకి పొర్లు దండాలు పెట్టారు. కొడుకు రియల్ ఎస్టేట్ మాఫియా బయటపడకుండా బీజేపీ అధిష్టానానికి మోకాళ్లు వంచారు.
పాలమూరు-రంగారెడ్డికి దిక్కులేదని, సీతారామ ప్రాజెక్ట్ పత్తా లేదన్నారు. పంట నష్టం కింద రూ.14వేల కోట్లు ఇవ్వడానికి చేతులు రావన్నారు.