Home » YS Sharmila
ఆరోగ్య తెలంగాణ అంటే.. జేహెచ్ఎస్, ఈహెచ్ఎస్ స్కీములను పాతరేయడమా? 104 పథకాన్ని మూసేయడమా? పేదోడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీకి నిధులు ఎగ్గొట్టడమా అంటూ నిలదీశారు.
పేపర్ లీక్ విషయంలో ఎందుకు CBI దర్యాప్తు చేయడం లేదని ఆమె అని ప్రశ్నించారు. CBI విచారణ జరిపించడంలో కేసీఅర్ ఎందుకు భయపడుతున్నాడని నిలదీశారు.
షర్మిల ఫోన్ చేసింది, మాట్లాడింది వాస్తవం. అయితే, కాంగ్రెస్ తో కలిసి పోరాటాలు చేసేది లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. (Bandi Sanjay)
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay), టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) లకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల (Y.S. Sharmila) ఫోన్ చేశారు. నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని కోరారు. ప్రగతి భవన్ మార్చ్కు పిలుపునిద్దా�
30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను అంగట్లో పెట్టావ్. నిజంగా లీకుల వెనుక మీ హస్తం లేకపోతే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. (Sharmila)
ప్రతిపక్షాల గొంతు నొక్కడం, కక్ష సాధింపు చర్యలకు దిగడం తగదన్నారు. లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం నిరంకుశ చర్య అని విమర్శించారు.(YS Sharmila)
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నవీన్ కుటుంబంను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ(YSRTP)అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జాతీయ మహిళ కమిషన్ ను కలిశారు. బీఆర్ఎస్ నేతలపై మహిళ కమిషన్ కు ఆమె ఫిర్యాదు చేశారు. అసభ్యకరంగా దూషించిన వీడియోలను మహిళ కమిషన్ ముందు ఉంచారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జేపీసీ వేయాలని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ షర్మిల మంగళవారం ఢిల్లీలో పార్లమెంట్ వరకు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. షర్మిలతోపాటు వైఎస్ఆర్టీపీ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. అయితే,
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ట్యాంక్ బండ్ పై మౌన దీక్షకు దిగారు. దీక్షను పోలీసులు భగ్నం చేశారు.