Home » YS Sharmila
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల చేపట్టిన పాదయాత్రకు అనుమతివ్వాలని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మరోవైపు పోలీస్ స్టేషన్లో ఉన్న తన కూతురు షర్మిలను చూసేందుకు వెళ్తుండగా వైఎస్.విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా షర్మిల, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వరంగల్ లోని చెన్నారావుపేటలో షర్మిల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శంకరం తండా శివారులో వైఎస్సార్టీపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కేరవాన్కు టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పంటించారు. అంతేగ�
YS Sharmila: వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత.. వైఎస్ఆర్టీపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
మునుగోడులో ఓటర్లను, ఎంపీటీసీలను కొని ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేయలేదా అని షర్మిల నిలదీశారు. ఒక్కో గ్రామాన్ని ఒక్కో ఎమ్మెల్యేకి అప్పజెప్పి ఓటర్లను ప్రలోభపెట్టారని ఆరోపించారు.
మంచిర్యాలలో YS షర్మిల పాదయాత్ర
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల తెలంగాణలో అరుదైన ఘనత సొంతం చేసుకోబోతున్నారు. ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో ఆమె చేపట్టిన పాదయాత్ర శుక్రవారంతో 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతుంది. షర్మిల రాజకీయ ప్రస్థానంలో ఇదే మైలురాయిగా నిలుస్తుంది.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల. టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా..సీఎం కేసీఆర్ పైనా తరచు తీవ్ర విమర్శలు చేసే షర్మిల మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీయే వి
YS షర్మిల అన్నంత పనీ చేశారు. ఢిల్లీ వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అంటూ సీబీఐ డెరెక్టర్కు ఫిర్యాదు చేసారు.
CM కేసీఆర్పై ఫిర్యాదు చేయటానికి ఢిల్లీకి YS షర్మిల .. కేంద్రమంత్రులతో షర్మిల భేటీ కానున్నారు. ఈ భేటీ వెనుక పొలిటికల్ ప్లాన్ ఉందనే ప్రచారం జరుగుతోంది.