Home » YS Sharmila
సీఎం జగన్ ను ఇంటికి పిలించి స్వీట్లు తినిపించినప్పుడు ఆ విషయం గుర్తు లేదా? అంటూ పోలవరం ప్రాజెక్టుపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..
పెద్దపల్లి జిల్లా మంథనిలోని వరద ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల మరోసారి కేసీఆర్ పై విమర్శలు చేస్తూ..‘‘కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదు గానీ..కేసీఆర్ కు కలెక్షన్లు వచ్చాయి అంటూ విమర్శలు సంధించారు.
తెలంగాణలో షర్మిల పార్టీ పైనే ప్రధాన చర్చ
రాజ శేఖర్ రెడ్డి.. కేసీఆర్ ను కలుపుకుంటేనే కదా హరీష్ రావు కు మంత్రి పదవి వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో వైఎస్ఆర్ కోసం కేటాయించిన స్థలాన్ని కేసీఆర్ వెనక్కు లాక్కున్నారని వాపోయారు. రాజ శేఖర్ రెడ్డి చనిపోతే తెలంగాణలో దాదాపు నాలుగు వందల మంద�
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల చేపట్టిన పాదయాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. ఆదివారం పాలేరు నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలతో షర్మిల సమావేశం �
అభిమాని కోసం ఆటో నడిపిన వైఎస్ షర్మిల
సీఎం కేసీఆర్ ఫై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అదినేత్రి షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో అసలైన నిందితులను తప్పించేలా ప్రయత్నిస్తున్నారని, కేసీఆర్ మిత్రుల కుమారులకు ఈ ఘ
కేసీఆర్ ఏడమ కాలి చెప్పకింద తెలంగాణ ఆత్మగౌరవం నలుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినందుకు మిమ్మలిని ఏం చేయాలని అన్నారు.
నెత్తి మీద కుంపటిని దించుకోవడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని చంద్రబాబు(Chandrababu On Elections) అన్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఈ ప్రభుత్వాన్ని..
ఎట్టకేలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మల పార్టీకి గుర్తింపు లభించింది. షర్మిల పెట్టిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ(YSRTP)కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గుర్తింపు ఇచ్చింది.