Home » YS Sharmila
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ కానున్నారు. ఈ రోజు సాయంత్రం 4గంటల సమయంలో రాజ్ భవన్ కు వెళ్లి షర్మిల గవర్నర్ ను కలుస్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.70 కోట్ల అవినీతి జరిగిందని దీనిపై విచారణ జరిపించాలని ఎర్రమంజిల్లోని జలసౌధ ముందు బైఠాయించి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని మాజీ రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ అన్నారు. ఐరన్ లేడీ అంటూ షర్మిలను ప్రశంసలతో ముంచెత్తారు డీఎస్. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అవుతారని తాను 2003లోనే చెప్పానని గుర్తు చేశ
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అమ్మవారికి బోనం సమర్పించకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. బోనాన్ని వేరే మహిళకు అందించారు షర్మిల. ఆలయం వరకు వచ్చినా.. లోపలికి మాత్రం వెళ్లలేదు షర్మిల.
సీఎం జగన్ ను ఇంటికి పిలించి స్వీట్లు తినిపించినప్పుడు ఆ విషయం గుర్తు లేదా? అంటూ పోలవరం ప్రాజెక్టుపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..
పెద్దపల్లి జిల్లా మంథనిలోని వరద ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల మరోసారి కేసీఆర్ పై విమర్శలు చేస్తూ..‘‘కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదు గానీ..కేసీఆర్ కు కలెక్షన్లు వచ్చాయి అంటూ విమర్శలు సంధించారు.
తెలంగాణలో షర్మిల పార్టీ పైనే ప్రధాన చర్చ
రాజ శేఖర్ రెడ్డి.. కేసీఆర్ ను కలుపుకుంటేనే కదా హరీష్ రావు కు మంత్రి పదవి వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో వైఎస్ఆర్ కోసం కేటాయించిన స్థలాన్ని కేసీఆర్ వెనక్కు లాక్కున్నారని వాపోయారు. రాజ శేఖర్ రెడ్డి చనిపోతే తెలంగాణలో దాదాపు నాలుగు వందల మంద�
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల చేపట్టిన పాదయాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. ఆదివారం పాలేరు నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలతో షర్మిల సమావేశం �
అభిమాని కోసం ఆటో నడిపిన వైఎస్ షర్మిల