Home » YS Sharmila
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 72 గంటల రైతు వేదన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు ఇందిరాపార్క్ దగ్గర టీఆర్ఎస్ ఆందోళన కారణంగా అనుమతి ఇవ్వలేదు.
వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ బైపోల్లో ఈటల రాజేందర్ తిరుగులేని విజయం సాధించారు.
YS షర్మిల అడుగుల్లో ప్రముఖ యాంకర్ శ్యామల అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు జగన్ ను కలిసి వైసీపీలో జాయిన్ అయిన శ్యామల ఇప్పుడు వైఎస్ షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు.
షర్మిలను నమ్మడమెలా..?
కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయటానికే నేను పాదయాత్ర చేపట్టానని YS షర్మిల తెలిపారు. పాదయాత్ర ప్రారంభించిన సందర్భంగా షర్మిల వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ షర్మిళ. 2012లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 230 రోజుల పాటు 116మ నియోజకవర్గాల్లో 3వేల 112 కిలోమీటర్లు చుట్టివచ్చారు. చేవెళ్ల వేదికగా మరోసారి పాదయాత్రకు బయల్దేరారు.
తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రోజు రోజుకూ యాక్టివ్ అవుతున్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో షర్మిల దీక్ష చేయనున్నారు.
కోస్గిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మగౌరవ సభలో వైఎస్ షర్మిల మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీసీలను ఎప్పుడూ గౌరవించని కేసీఆర్ కు ఎన్నికల
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మకు ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులో ఊరట లభించింది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టి వే