Home » YS Sharmila
షర్మిలను నమ్మడమెలా..?
కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయటానికే నేను పాదయాత్ర చేపట్టానని YS షర్మిల తెలిపారు. పాదయాత్ర ప్రారంభించిన సందర్భంగా షర్మిల వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ షర్మిళ. 2012లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 230 రోజుల పాటు 116మ నియోజకవర్గాల్లో 3వేల 112 కిలోమీటర్లు చుట్టివచ్చారు. చేవెళ్ల వేదికగా మరోసారి పాదయాత్రకు బయల్దేరారు.
తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రోజు రోజుకూ యాక్టివ్ అవుతున్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో షర్మిల దీక్ష చేయనున్నారు.
కోస్గిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మగౌరవ సభలో వైఎస్ షర్మిల మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీసీలను ఎప్పుడూ గౌరవించని కేసీఆర్ కు ఎన్నికల
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మకు ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులో ఊరట లభించింది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టి వే
వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలతో ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ ప్రతినిధులు సమావేశం అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని షర్మిల నివాసంలో ఆమెతో బుధవారం సమావేశం అయ్యారు.
బోడుప్పల్లో రవీందర్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల.. తెలంగాణ ప్రభుత్వం వందలమంది నిరుద్యోగులను హత్య చేసిందని తీవ్రంగా ఆరోపించారు.
నాన్న గారి బాటలోనే నేను
తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా.. రాజన్న రాజ్యం తేవాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల.. పాదయాత్రకు సిద్ధమైంది.