Home » YS Sharmila
పాద'యాత్ర'లతో పట్టాభిషేకం ఖాయమా?
నల్గొండ జిల్లాలోని చండూరు మండలం పుల్లెంలలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష కొనసాగుతోంది.
YS Sharmila : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధినేత్రి వైఎస్ షర్మిల దేశాంగాణలోని వివిధ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా ఆమె ఖమ్మం జిల్లాలో పర్యటించారు. నిరుద్యోగులకు మద్దతుగా నిరాహార దీక్ష చేశారు. అంతకు ముందు ఉమ్మడి కరీంనగర్
వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తెలంగాణ రాజకీయాలలో జోరు పెంచినట్లు కనిపిస్తుంది. వరస పర్యటనతో స్పీడ్ పెంచిన షర్మిల ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. మంగళవారం నాడు నిరుద్యోగులకు బాసటగా నిరాహార దీక్షకు దిగిన షర్మిల.. నేడు పోడు భూముల కోసం యాత
వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 20న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పెనుబల్లి మండలం గంగాదేవిపాడులో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు.
తెలంగాణలో ప్రజల బాగోగుల కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టామని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చెప్పారు.
నిరుద్యోగులకు బాసటగా YSR తెలంగాణ పార్టీ అధినాయకురాలు షర్మిల మంగళవారం తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలోని తాడిపర్తిలో నిరుద్యోగ దీక్షను చేపట్టారు.
ప్రతిపక్షాలు, అధికారపక్షాలపై విమర్శలు చేసిన షర్మిల..పాదయాత్రపై కూడా ఓ ప్రకటన చేశారు. తాము కూడా రంగంలోకి దిగామని..ప్రజా సమస్యలపై కొట్లాడుతామని వెల్లడించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ..ప్రతి జిల్లా..గ్రామాలకు వెళుతామని, ప్రజలను చైతన్యవంతం చే�
టీఆర్ఎస్ పార్టీ మహిళల విషయంలో ఏమి చేయలేదని షర్మిల వ్యాఖ్యానించారు. మహిళల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేసిందేమి లేదని తెలిపారు. మహిళలు ఎదగాలి అంటే...పాలనలో సగభాగం ఉండాలన్నారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలు అధికార నిచ్చెనలో మాత్రం అట్టడుగున ఉన్నార�