Home » YS Sharmila
షర్మిల కోసం రంగంలోకి విజయమ్మ..!
వైఎస్ఆర్తో కలిసి పని చేసిన నాయకులకు విజయమ్మ ఫోన్ చేసి మీటింగ్కు రావాలంటూ ఆహ్వానం పలకడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయాలని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కోరారు.
పోడుభూముల సమస్యపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోరు చేయనున్నారు. ములుగు జిల్లాలో ఈ నెల 18న ఆమె పర్యటించనున్నారు.
పాద'యాత్ర'లతో పట్టాభిషేకం ఖాయమా?
నల్గొండ జిల్లాలోని చండూరు మండలం పుల్లెంలలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష కొనసాగుతోంది.
YS Sharmila : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధినేత్రి వైఎస్ షర్మిల దేశాంగాణలోని వివిధ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా ఆమె ఖమ్మం జిల్లాలో పర్యటించారు. నిరుద్యోగులకు మద్దతుగా నిరాహార దీక్ష చేశారు. అంతకు ముందు ఉమ్మడి కరీంనగర్
వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తెలంగాణ రాజకీయాలలో జోరు పెంచినట్లు కనిపిస్తుంది. వరస పర్యటనతో స్పీడ్ పెంచిన షర్మిల ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. మంగళవారం నాడు నిరుద్యోగులకు బాసటగా నిరాహార దీక్షకు దిగిన షర్మిల.. నేడు పోడు భూముల కోసం యాత
వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 20న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పెనుబల్లి మండలం గంగాదేవిపాడులో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు.