Home » YS Sharmila
YS Sharmila : దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల ఈరోజు ఉమ్మడి నల్గోండ జిల్లాలో పర్యటిస్తున్నారు. నల్గోండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజక వర్గంతో పాటు సూర్యాపేట జిల్లాలో కూడా ఆమె పర్యటన కొనసాగిస్తున్నారు. ముందుగా మిర్యాలగూడ చేరుకున్న షర్మ�
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తెలంగాణలో అందించాలనే లక్ష్యంతో ఆయన కుమార్తె వైఎస్ షర్మిల జూలై8న రాజకీయపార్టీ పెట్టబొతున్నట్లు ప్రకటించారు. పార్టీ ఏర్పాటు కాకముందే పార్టీలో ముసలం పుట్టింది.
నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు డేట్ కూడా కన్ఫామ్ చేశారు. 2021, జూన్ 15వ తేదీన నల్గొండకు వెళ్లనున్నారు. కరోనా వైరస్ తో చనిపోయిన గుణ్ణం నాగిరెడ్డికి నివాళులర్పించనున్నారు. అనంతరం ఆయన కుటుంబాన్ని పరామ�
రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది...కానీ కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదని..రైతులు పండించిన పంటను కొనుగోలు చేయటంలోను..పంటకు గిట్టుబాటు ధర కల్పించటంలోనూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయ్యిందని వైఎస్ షర్మిల టీఆర్ఎస్ ప్రభ�
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రైతులను గుండెలు బాదుకునేలా చేస్తోందని వైఎస్ షర్మిల విమర్శించారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లిలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ధాన్యాన్ని షర్మిల పరిశీలించారు.
తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు వైయస్ షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అటు అధికార పార్టీపై విమర్శనాస్త్రలు సంధిస్తూనే మరోవైపు పార్టీ విధి విధానాలపై పార్టీ ముఖ్య నేతలతో వరుసగా సమావేశాలు పెట్టి బిజీ బిజీగా గడుపుతున్నారు. పార్టీ �
YS Sharmila : హైదరాబాద్ లోటస్ పాండ్ లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన వైఎస్ షర్మిల జులై 8న పార్టీ ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల తనదైన శైలిలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. కరోనాను ఎదుర్కోవడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టటానికి వైఎస్ షర్మిల దూకుడు పెంచారు.వరుస సమావేశాలతో బిజీ బిజీగా గడుపుతున్న క్రమంలో జులై 8న కొత్త పార్టీ పెడుతున్నామని ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పెడతున్నామని ప్రకటించారు. పా�
నేడు 33 జిల్లాల ముఖ్యనేతలతో షర్మిల భేటీ
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పేరు ప్రకటనకు రెడీ అవుతున్నారు. జూలై 8న వై.యస్.ఆర్.టి.పి(YSRTP) లాంఛనంగా ప్రకటించనున్నారు.