YS Sharmila

    YS Sharmila: ఒక్క నీటి చుక్కను వదులుకోబోం.. ఎవరితోనైనా పోరాడుతా.. -వైఎస్ షర్మిల

    June 28, 2021 / 09:16 PM IST

    YS Sharmila: తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు నీటి సమస్య నెలకొని ఉండగా.. ఈ సమయంలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి వివాదంపై వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్క‌ను కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. అందుకు అవసరం అయితే ఎవ�

    తెలంగాణకు దక్కాల్సిన చుక్క నీటిని కూడా వదులుకోం

    June 28, 2021 / 08:43 PM IST

    తెలంగాణకు దక్కాల్సిన చుక్క నీటిని కూడా వదులుకోం

    YS Sharmila: సింగరేణి కార్మికులతో షర్మిల భేటీ

    June 25, 2021 / 12:34 PM IST

    కాగా ‘సకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతానని త్వరలో మంచి రోజులొస్తున్నాయని ప్రజలకు భరోసా ఇచ్చారు షర్మిల.. గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ముసలవ్వలు నడిచేందుకు ఊతకర్రనవుతానని, బడి ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్న ఇం

    YS Sharmila: నిరుద్యోగుల ఆత్మహత్యలు సీఎం కేసీఆర్ హత్యలే: వైఎస్ షర్మిల

    June 16, 2021 / 02:47 PM IST

    రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ సీఎం కేసీఆర్ హత్యలేనని వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. నేరేడుచర్ల మండలం మేడారంలో నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన వైఎస్ షర్మిల.. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి సీఎం కేసీఆర్ సిగ్గుతో తల

    YS Sharmila : షర్మిల టూర్ లో ట్విస్ట్…ముఖం చాటేసిన నీలకంఠసాయి

    June 16, 2021 / 01:45 PM IST

    YS Sharmila : దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల ఈరోజు ఉమ్మడి నల్గోండ జిల్లాలో పర్యటిస్తున్నారు. నల్గోండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజక వర్గంతో పాటు సూర్యాపేట జిల్లాలో కూడా ఆమె పర్యటన కొనసాగిస్తున్నారు. ముందుగా మిర్యాలగూడ చేరుకున్న షర్మ�

    Y. S. Sharmila : పార్టీకి ముందే ముసలం-షర్మిల పార్టీలో సభ్యుల రాజీనామాలు

    June 15, 2021 / 10:09 AM IST

    దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తెలంగాణలో అందించాలనే లక్ష్యంతో ఆయన కుమార్తె వైఎస్ షర్మిల  జూలై8న రాజకీయపార్టీ పెట్టబొతున్నట్లు ప్రకటించారు. పార్టీ ఏర్పాటు కాకముందే పార్టీలో ముసలం పుట్టింది.

    YS Sharmila : నల్గొండకు రానున్న షర్మిల

    June 13, 2021 / 02:41 PM IST

    నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు డేట్ కూడా కన్ఫామ్ చేశారు. 2021, జూన్ 15వ తేదీన నల్గొండకు వెళ్లనున్నారు. కరోనా వైరస్ తో చనిపోయిన గుణ్ణం నాగిరెడ్డికి నివాళులర్పించనున్నారు. అనంతరం ఆయన కుటుంబాన్ని పరామ�

    Sharmila : రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు..కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదు..

    June 11, 2021 / 03:56 PM IST

    రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది...కానీ కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదని..రైతులు పండించిన పంటను కొనుగోలు చేయటంలోను..పంటకు గిట్టుబాటు ధర కల్పించటంలోనూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయ్యిందని వైఎస్ షర్మిల టీఆర్ఎస్ ప్రభ�

    YS Sharmila: రైతులను గుండెలు బాదుకునేలా చేస్తోన్న ప్రభుత్వం

    June 11, 2021 / 01:50 PM IST

    తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రైతులను గుండెలు బాదుకునేలా చేస్తోందని వైఎస్ షర్మిల విమర్శించారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లిలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ధాన్యాన్ని షర్మిల పరిశీలించారు.

    Rangareddy : తెలంగాణ రైతుల సమస్యలపై షర్మిల ఫోకస్..పరిగిలో పర్యటన

    June 11, 2021 / 11:13 AM IST

    తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు వైయస్ షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అటు అధికార పార్టీపై విమర్శనాస్త్రలు సంధిస్తూనే మరోవైపు పార్టీ విధి విధానాలపై పార్టీ ముఖ్య నేతలతో వరుసగా సమావేశాలు పెట్టి బిజీ బిజీగా గడుపుతున్నారు. పార్టీ �

10TV Telugu News