Home » YS Sharmila
హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి కార్లతో భారీ ర్యాలీగా బయల్దేరిన ఆమె.. ఖమ్మం శివార్లలోని నాయకన్గూడానికి చేరుకోనున్నారు.
వైఎస్ షర్మిల ఖమ్మం సభపై కరోనా ఎఫెక్ట్ పడింది. సభకు అడ్డంకులు ఎదురవుతున్నాయి.
YS Sharmila : దివంగత వైఎస్ఆర్ రాజశేఖరరెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల పార్టీ స్థాపనలో ఫుల్ బిజీ అయిపోయారు. నేతలు, వైఎస్ఆర్ అభిమానులతో వరుస భేటీలు జరుపుతూ వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. 2021, ఏప్రిల్ 09వ తేదీన ఖమ్మంలో నిర్వహించతలపెట్టిన బహి�
తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియ ముమ్మరం చేసిన వైఎస్ షర్మిల.. ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతుంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా నుంచే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. పాలేరు నియోజకవర్గం నుంచి పోట
ys sharmila:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చెల్లెలు షర్మిల.. తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. నిత్యం రాజకీయ నేతలు, మాజీ అధికారులు, పలు సంఘాల నేతలు, అభిమానులతో సమావేశమవుతున్న షర్మిల..మంగళవారం ఖమ్మం జిల్లా ముఖ్యనేతలు, అభిమాను�
నేను ఎవరితో యుద్ధం చేస్తున్నానో తెలుసని, చాలా పెద్ద కొండను ఢీ కొంటున్నామని తనకు తెలుసన్నారు షర్మిల.
పార్టీ జెండా, సిద్ధాంతాల కోసం కమిటీ
తెలంగాణలో త్వరలో పార్టీ ఏర్పాటు చేస్తానంటూ సంచలన ప్రకటన చేసిన వైఎస్ షర్మిల.. ఆ వైపుగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల నేతలతో సమావేశమవుతున్న ఆమె.. కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు.
కేసీఆర్ సర్కార్పై వైస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు