Home » YS Sharmila
YS Vijayamma : హైదరాబాద్ లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల రాజకీయ పార్టీ ఆవిర్భావ కార్యక్రమం హాట్టహాసంగా సాగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తల నడుమ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరించారు. అంతకు ముందు రాజశేఖర్ రెడ్డి సతీమణి వ
తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. వైఎస్ షర్మిల కొత్త పార్టీని పెట్టబోతున్నారు. జూలై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించనున్నారు. పార్టీ ఆవిర్భావానికి సంబందించిన ఏర్పాట్లను షర్మిల ముఖ్య అనుచరులు చేస్తున్నారు.
తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారు. జూలై 8న..
పాదయాత్రలకు సిద్ధమవుతున్న నేతలు
ఓ టీడీపీ నేతను తెచ్చి పార్టీ అధ్యక్షుడిని చేసిన దుస్థితి కాంగ్రెస్ పార్టీదే అని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో పార్టీ పెట్టబోతున్నామన్నారు.
హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్ షర్మిల ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణకు అనుకూలంగా రాయలసీమకు అన్యాయం చేసేలా షర్మిల ట్వీట్ చేశారంటూ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి షర్మిల నివాసాన్ని ముట్టడించే యత్నం చేశారు.
YS Sharmila: తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు నీటి సమస్య నెలకొని ఉండగా.. ఈ సమయంలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి వివాదంపై వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. అందుకు అవసరం అయితే ఎవ�
తెలంగాణకు దక్కాల్సిన చుక్క నీటిని కూడా వదులుకోం
కాగా ‘సకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతానని త్వరలో మంచి రోజులొస్తున్నాయని ప్రజలకు భరోసా ఇచ్చారు షర్మిల.. గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ముసలవ్వలు నడిచేందుకు ఊతకర్రనవుతానని, బడి ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్న ఇం
రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ సీఎం కేసీఆర్ హత్యలేనని వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. నేరేడుచర్ల మండలం మేడారంలో నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన వైఎస్ షర్మిల.. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి సీఎం కేసీఆర్ సిగ్గుతో తల