వైఎస్ వివేకా కేసు మరో రాష్ట్రానికి బదిలీ
వివేకా హత్య కేసులో దస్తగిరి సంచలన స్టేట్_మెంట్!
వైఎస్ వివేకా హత్య కేసులో మరొకరి అరెస్ట్
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా కారు డ్రైవర్ షేక్ దస్తగిరి ఆగస్టు 31న ప్రొద్దూటూరు కోర్టులో జడ్జి ముందు అప్రూవర్గా మారి వాంగ్
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు కడపలో దూకుడు పెంచారు. ఇప్పటికే మాజీ డ్రైవర్ దస్తగిరిని, దస్తగిరితో పాటు వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను విచారించిన సీబీఐ అధికారులు.
ప్రమాణ స్వీకారం రోజున సీఎం జగన్ ఎన్నో ప్రగల్బాలు పలికారని..ఆనాడు జగన్ చెప్పిందొకటి..ఇప్పుడు చేసేదొకటి అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. వివేకా హత్య కేసులో అనేక సందేహాలున్నాయని..సూసైడ్ నోట్లో రెండు రకాల చేతి రాతలు ఉన్నాయన�
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు.వివేకా ప్రధాన అనుచరుడైన ఎర్ర గంగిరెడ్డి,వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి,ఇంట్లో పనిచేసే లక్ష్మి కుమారుడు ప్రక�
తన తండ్రి వైఎస్ వివేకానంద హత్య కేసు దర్యాప్తు సరిగా జరగడం లేదని ఆరోపిస్తూ.. వివేకా కూతురు సునీతారెడ్డి ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ను మార్చి 22వ తేదీ శుక్రవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్ టైమ్లో ఏ�
* వివేకానందరెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ * హత్యపై వెలుగులోకి రోజుకో కొత్త కోణం * అనుమానితుడు పరమేశ్వర్ రెడ్డి ఏమంటున్నారు? * హత్యోదంతం ఇంటిదొంగల పనేనా? * ఆ ఇంటి దొంగలు ఎవరు? * రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందా? * వివేకానందరెడ్డిని చంపాల్సిన అవసర�
విజయవాడ: దేశంలో రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని వైసీపీ నేత కొలుసు పార్ధసారధి ఆరోపించారు. గతంలో రైతు కూడా రాజకీయాల్లో పోటీ చేసేవాడని, చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చాక బడా బాబులకు తప్ప సామాన్యులు పోటీ చేసే అవకాశం లేకుండా పో�