Home » YSR congress party
సంక్షేమ పథకాల డబ్బులు బ్యాంకు అకౌంట్లలో పడుతున్నాయో లేదో ప్రజలను అడిగితే చేస్తే నిజాలు తెలుస్తాయని ఆమె అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందని చెప్పారు. ''చంద్రబాబుకు ఈ వయసులో పనేముంది.. డబ్బులు పడుతున్నాయో �
గుంటూరు జిల్లా చినకాకానిలో వైసీపీ ప్లీనరి ప్రారంభమైంది. అంతకుముందు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఆ సమయంలో జగన్�
కోడిపందాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి కొంత మంది పోలీసులు వస్తున్నారని ముందుగానే సమాచారం రావడంతో తాను అక్కడి నుంచి వెళ్ళిపోయానని చెప్పారు. తెలంగాణ పోలీసుల నుంచి తనకు ఎటువంటి ఫోన్ కాల్ రాలేదని ఆయన తెలిపారు.
చాలా కాలం తర్వాత విజయమ్మ(YS Vijayamma) వైసీపీ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఆమె రాజీనామా చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.
ఏ ప్రారంభమైనా చిన్నగానే మొదలవుతుంది. జనసేన కూడా అలానే మొదలైంది. నాకు ఆశలు లేవు.. ఆశయం మాత్రం ఉంది. చిన్న బిల్డింగ్ కూడా పునాదులు వేసుకుంటూ పెద్దదవుతుంది.
ప్రతిపక్ష నేతలను శత్రువుల్లా చూడొద్దని, వారిని వేధించొద్దని.. వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షాలను ఆలోచింపజేస్తున్నాయి.
కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నియోజక వర్గం నంచి టీడీపీ తరఫున పోటీ చేసి వల్లభనేని వంశీ గెలుపొందిన విషయం తెలిసిందే.
తన మాజీ ఢ్రైవర్ హత్య కేసులో అరెస్టైన కాకినాడకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.
ఏపీలో ఉన్నంత కడుపు మంట రాజకీయాలు దేశంలో మరెక్కడా లేవని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
తాను టీడీపీలో చేరుతానంటూ వస్తున్న వార్తలపై స్పందించారు వైఎస్సార్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీలో చేరబోనంటూ చెప్పారు.