YSR congress party

    Sajjala Ramakrishna Reddy : సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా తెలంగాణ అధికారి

    July 16, 2021 / 01:46 PM IST

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా తెలంగాణ జైళ్ల శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న దశరధరామిరెడ్డి నియమితులయ్యారు.

    YCP MP : సుప్రీంకోర్టుకు చేరిన రఘురామ అరెస్టు వ్యవహారం

    May 17, 2021 / 10:31 AM IST

    నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదేళ్లు, సీఎం జగన్ ట్వీట్

    March 12, 2021 / 01:13 PM IST

    యువజన శ్రామిక రైతు (వైఎస్ఆర్) కాంగ్రెస్ పార్టీ స్థాపించి నేటికి(మార్చి 12,2021) ప‌దేళ్లు నిండాయి. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జ‌రుపుకుంటున్నారు. 11వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్న వైసీపీ ప్ర‌స్థానాన్ని ఆ పార

    ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర, రూట్ మ్యాప్

    February 20, 2021 / 06:46 AM IST

    MP Vijayasai Reddy : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాదయాత్ర నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్‌ విడుదల చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో వైఎస్సార్సీ

    చింతమనేని ప్రభాకర్ అరెస్ట్

    February 18, 2021 / 04:41 PM IST

    TDP EX-MLA chintamaneni prabhakar Arrested : పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే  టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ని   ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం  ఏలూరు మండలం మాదేవల్లికి వచ్చిన ఆయనను ఏలూరు గ్రామీణ పోలీసులు అ�

    జగన్ ఏపీని బీహార్‌లా మార్చేశారు

    January 30, 2021 / 10:27 AM IST

    nara lokesh on ap cm jagan: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ ఏపీని బీహార్ లా మార్చేశారని మండిపడ్డారు. నాడు-నేడులో భాగంగా నాడు పచ్చని సీమగా ఉన్న ప్రాంతాన్ని నేడు ఫ్యాక్షన్‌ సీమ‌ చేశారని అన్నారు. జగన్ �

    నిమ్మగడ్డ చంద్రబాబుకి ఏజెంట్‌గా పని చేస్తున్నారు

    January 29, 2021 / 03:55 PM IST

    sajjala ramakrishna reddy on nimmgadda ramesh kumar: ఏపీలో పంచాయతీ ఎన్నికలు చిచ్చు రాజేశాయి. రాజకీయాల్లో హీట్ పెంచాయి. ఏపీ ఎస్ఈసీ, ప్రభుత్వ పెద్దల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వైసీపీ ఎంపీలు, నేతలు, ప్రతినిధులు ఎస్ఈసీ నిమ్�

    చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలేమో, ఎస్ఈసీ పదవికి నిమ్మగడ్డ అనర్హుడు

    January 29, 2021 / 03:26 PM IST

    vijayasai reddy on chandrababu, nimmagadda: టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. వారిద్దరిపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు అన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నిక

    సొంత పార్టీ నేతనే టార్గెట్ చేసిన పిల్లి సుభాష్, దీని వెనుక పెద్ద వ్యూహామే ఉందని టాక్

    November 26, 2020 / 12:00 PM IST

    pilli subhash vs trimurthulu: తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో విభేదాలు పెరుగుతూ పోతున్నాయని అంటున్నారు. అధికార పార్టీ అనగానే పెత్తనం కోసం ప్రయత్నాలు చేసేవారే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు జిల్లాలో జరుగుతున్నదీ అదే. ఒకరంటే ఒకరి పడదని పార్టీ కార్యకర్తలు చెవులు కొరు

    ఏపీలోనూ దుబ్బాక ఫలితం రిపీట్ అవుతుందా? భారీ ఆశలు పెట్టుకున్న టీడీపీ

    November 25, 2020 / 01:10 PM IST

    dubbaka result andhra pradesh: తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు రాజకీయ వర్గాలను షాక్‌కు గురి చేసిందంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు మొత్తం దుబ్బాక ఉప ఎన్నికను చాలా ఆసక్తిగా గమనించాయి. అక్కడ వచ్చిన ఫలితాలను కూడా ఎవరి స్థాయిలో �

10TV Telugu News