Home » YSR congress party
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా..? పాతమిత్రులు మరోసారి కలవబోతున్నారా..? అంటే రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పెత్తనానికి వైఎస్ జగన్ చెక్ పెట్టబోతున్నారా ?…… జిల్లాల్లో అలాంటి వారి హవా తగ్గించేందుకు ఇప్పటి నుంచే సంకేతాలు పంపుతున్నారా?…. కుటుంబానికి రెండుకి మించి సీట్లు ఇవ్వనని ఖచ్చితంగా ఆయన చెప్పేస్తున్నా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగియటంతో గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో మొక్కు తీర్చుకున్నారు.
శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఏపీ ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆఖరి రోజుకు చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని కొజ్జీరియా నుంచి బుధవారం చివరిరోజు �
జగన్ సంచలన నిర్ణయం ..బాబు అవినీతిపై విచారణ జరిపిస్తా
నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో రూ.6.17 లక్షల కోట్ల రూపాయలమేర అవినీతి జరిగింది