Home » YSR congress party
విజయవాడ: విజయవాడ వైసీపీలో గందరగోళం నెలకొంది. పార్టీ పరిస్ధితిపై అధినేత జగన్ దృష్టి పెట్టారు. ఇటీవల ఆయన జిల్లా పార్టీ సీనియర్ నేతల సమావేశంలో విజయవాడ లోని 3 నియోజక వర్గాలపై సమీక్షించారు. నగరంలో ఉన్న మూడు నియోజకర్గాలను తమ ఖాతాలో వే
తిరుపతి : కౌరవ సామ్రాజ్యం లాంటి చంద్రబాబు పాలనను మట్టి కరిపించే పాండవ సైన్యంలా వైసీపీ కార్యకర్తలు నాకు కనిపిస్తున్నారని పార్టీ అధినేత జగన్ అన్నారు. రేణిగుంట యోగానంద ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన వైసీపీ సమర శంఖారావం సభలో ఆయన సీఎ
అమరావతి: ఏపీలో త్వరలో ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు వైసీపీ అధినేత జగన్ బూత్ కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే దిశగా ఆయన చర్యలు తీసుకుంటున్న
గుంటూరు: వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, కామెంట్లు చేసిన యువకుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో షర్మిలను అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నించిన ప్రకాశం జిల్లా చోడవరానికి
విజయవాడ : మళ్లీ జగన్ టూర్ చేయనున్నారు. విదేశీ టూర్ అనుకొనేరు…కాదు…జిల్లాల్లో విస్తృతంగా పర్యటించడానికి..ఇప్పటికే ప్రజా సంకల్ప పాదయాత్ర చేసిన జగన్..ఈసారి జిల్లాల్లో పర్యటించాలని జనవరి 25వ తేదీ శుక్రవారం నిర్ణయించారు. జిల్లాల్లో పార్టీ బ
ఒకప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటిచేత్తో నడిపించిన నేత. సొంత పార్టీకి జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని అందించిన నాయకుడు. ఇప్పుడు అటా ఇటా.. అంటూ ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డారు. వారసుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఆరాటం. మరోవైపు గోడ దూకుదా
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకధ ఆధారంగా నిర్మిస్తున్నయాత్ర సినిమా మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ శనివారం రిలీజ్ చేసింది.
హైదరాబాద్: సోషల్ మిడియాలో తనపై అసభ్యకరమైన,అసత్య అరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్ సోదరి, షర్మిల చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలిసులు విచారణ చేపట్టారు. సీపీ ఆదేశాలతో సైబర్ క్రైం పోలీసులు ఈకేసు దర్యాప్తు కోసం ఓ ప్రత్యే�
హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి రేపు లండన్ వెళుతున్నారు. లండన్ లో వారు 5రోజులు ఉంటారు. జనవరి 22న తిరిగి జగన్ కుటుంబం హైదరాబాద్ చేరుకుంటుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకుంటున్న జగన్ కుమార్తెను చూసేందుకు కుట�
హైదరాబాద్: వైసీపీ చీఫ్ జగన్పై దాడి కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. 7రోజుల పాటు నిందితుడు శ్రీనివాస్రావును కస్టడీలోకి తీసుకున్న అధికారులు మాదాపూర్లోని NIA కార్యాలయంలో కోర్టు ఆదేశాల మేరకు న్యాయవాదుల సమక్షంలో జనవరి 13వ తేదీ ఆదివారం వ�