Home » YSR congress party
YCP MLC Candidates 2023: ముందు నుంచి టికెట్ రేసులో ఉన్న మేకా శేషుబాబు, గుణ్ణం నాగబాబుకు నిరాశ ఎదురైంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నాగబాబుకు కచ్చితంగా ఎమ్మెల్సీ బెర్తు దక్కుతుందని ప్రచారం జరిగింది.
టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణను బాలయ్య బాబు అని కాకుండా.. బాలయ్య తాత అనాలని ఏపీ మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. బాలకృష్ణకు 60 ఏళ్లుదాటిపోయాయని చెప్పారు. ఇవాళ అమర్నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... బాలయ్య తాతను చూడడానికి ఎవరు �
వచ్చే అసెంబ్లీ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఈసారి ఎన్నికల్లో గట్టిగా కొట్టాలి. 175కు 175 సీట్లు మనమే సాధించాలి. ఒక్కసారి అలా సాధిస్తే 30ఏళ్ల వరకు మనకు తిరుగుండదు.
మంగళవారం సాయంత్రం జగన్ ఢిల్లీ వెళ్తారు. ఆ రోజు అక్కడే బస చేస్తారు. అనంతరం బుధవారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ప్రధానితో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. గతంలో కూడా అనేకసార్లు జగన్ ప్రధానిని కలిసి, రాష్ట్రాన�
వైఎస్ఆర్ సీపీ ట్విటర్ హ్యాండిల్ను కొందరు హ్యాక్ చేయడంతో వెంటనే ఆ పార్టీ డిజిటల్ విభాగం గమనించింది. హ్యాక్ అయిన తరువాత వైసీపీకి సంబంధించిన పోస్టులు కాకుండా ఇతర పోస్టులు వచ్చాయి.
CM Jagan Target 175 : రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలే టార్గెట్ గా ఏపీలో అధికార వైసీపీ ప్లాన్స్ రెడీ చేస్తోంది. దీనిలో భాగంగా క్షేత్రస్థాయిలో కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, నియోజకవర్గ పరి�
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడలో మంగళవారం ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ఇండ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తాజాగా రీజనల్ కోఆర్డినేటర్లను పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయి.
ఉదయం 10గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి నర్సాపురం పర్యటన ప్రారంభమవుతుంది. 10.05 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి చినమామిడిపల్లిలోని హెలిప్యాడ్ కు 10.50 గంటలకు చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యక్రమాల అనంతరం 12.55 గంటలకు నుంచి మధ్య�
గత టీడీపీ హయాంలో 2018–19 నాటికి ఆరోగ్యశ్రీ, 104, 108 పై పెట్టిన ఖర్చు మొత్తంగా రూ.1299.01 కోట్లు ఉండగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సల కారణంగా ఏడాదికయ్యే ఖర్చు రూ.2894.87 కోట్లుగా ఉందని సీఎం జగన్ వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం కన్నా మూడు రెట�