Home » YSR congress party
Velampalli Srinivas: బాలకృష్ణకు జ్ఞానం ఉంటే వాళ్ల నాన్న పరిపాలన, చంద్రబాబు పరిపాలన చూడమనండి. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం సరికాదు.
ఈ నెల నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు సంక్షేమ కార్యక్రమాల వివరాలను ఏపీ సర్కారు తెలిపింది. జగనన్న వసతి దీవెన నుంచి ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాల వరకు వివరాలు చూద్దాం.
ముందస్తు ఎన్నికలపై జగన్ క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, వచ్చే సంవత్సరంలో మనం ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారు.
చంద్రబాబు నాయుడు నిన్న చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని మండిపడ్డారు. 38 స్థానాల్లో టీడీపీకి అభ్యర్థులు లేరని విమర్శించారు.
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరికి వచ్చారు. అంతేకాదు, ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో కూర్చి వేసుకొని కూర్చున్నారు. తాము ఉదయగిరికి వస్తే తరుముకుంటామన్న వాళ్లు ఇప్పుడు రావాలంటూ సవాల్ విసిరారు.
ఏపీ శాసన మండలిలో పార్టీల బలాలు మారనున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య పెరగనుంది. టీడీపీ సభ్యుల బలం తగ్గనుండగా, బీజేపీ ప్రాతినిధ్యం కోల్పోయింది . పీడీఎఫ్కు ప్రస్తుతం అయిదుగురు సభ్యులుండగా ఇక ఆ సంఖ్య మూడుకు పరిమితం కానుం
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా బాలినేనిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయ్. మంగమూరు రోడ్డులోని వందల కోట్లు విలువ చేసే భూమి వి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. 10 సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు రాత్రి 7.30 గంటలకు సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తారు. జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.
Anantapur Lok Sabha constituency: అనంతపురం.. ఆ పేరులో ఓ బేస్ ఉంటుంది. అక్కడి రాజకీయంలో హీట్ ఉంటుంది. మరి.. ఈసారి ఎన్నికల్లో.. అక్కడ ఛేంజ్ ఉంటుందా? దీనిమీదే.. ఇప్పుడు అనంతలో సీరియస్ డిబేట్ నడుస్తోంది.