'YSR Jagananna Colonies'

    YSR Jagananna Colonies : 30లక్షల మందికి ఇళ్లు.. జూన్ 2022 నాటికి తొలిద‌శ పూర్తి

    June 3, 2021 / 01:39 PM IST

    సొంతిల్లు అనేది ప్రతి పేదవాడి కల. ఆ క‌ల‌ను తాము నేరవేరస్తున్నామని సీఎం జ‌గ‌న్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీలు’ రాబోతున్నాయ‌ని చెప్పారు.

    వైఎస్ఆర్ జగనన్న కాలనీలు

    March 21, 2020 / 12:54 AM IST

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా.. పేదలు అందరికీ ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో తీసుకుని వచ్చిన కార్యక్రమం ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్లు కట్టించే కాలనీలకు వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అనే పేరు ఖరారు చేసి�

10TV Telugu News