-
Home » YSR pension kanuka
YSR pension kanuka
వైఎస్సార్ పెన్షన్ కానుక పేరు మార్పు
June 14, 2024 / 01:39 PM ISTఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది.
వైఎస్సార్ పెన్షన్ కానుక పేరును మార్చేసిన ఏపీ ప్రభుత్వం
June 14, 2024 / 08:16 AM ISTరాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్ దారులకు నగదు పెంపుతో నెలకు రూ.2,758 కోట్లు, ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
పెన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్..
May 29, 2024 / 10:46 PM ISTనగదు బదిలీ ద్వారా 47లక్షల 74వేల 733 మంది బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ డబ్బు జమ చేయనున్నట్లు తెలిపారు.
YSR Pension Kanuka: ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక.. లబ్ధిదారుల ఇంటికెళ్లి అందజేస్తున్న వలంటీర్లు
October 1, 2022 / 01:08 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ శనివారం వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వైఎస్ఆర్ పెన్షన్లను పంపిణీ చేశారు. తెల్లవారు జాము నుంచి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
CM Jagan On Pensions : సీఎం జగన్ గుడ్న్యూస్.. పెన్షన్లు పెంపు.. ఎప్పటి నుంచి అంటే..
September 23, 2022 / 05:06 PM ISTసీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఇచ్చే పెన్షన్ల మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.
YSR Pension Kanuka: ఏపీలో నేటి నుంచి వైఎస్ఆర్ పింఛన్ కానుక.. 62.70లక్షల మందికి లబ్ధి..
September 1, 2022 / 08:46 AM ISTఏపీలో వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమం గురువారం తెల్లవారు జామున ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62 లక్షల 70 వేల మంది లబ్ధిదారులకు…
YSR Pension Kanuka: లబ్ధిదారులు ఖుషీఖుషీ.. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్న వలంటీర్లు
June 1, 2022 / 12:29 PM ISTఏపీ సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ పథకాలు పొందే లబ్ధిదారులకు పథకం ఫలాలు నేరుగా ఇంటివద్దకే చేరుతున్నాయి. అర్హులైన ప్రతీపేదవాడికి ప్రభుత్వం పలు రకాల పథకాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా…
YS Jagan : జగనన్న తోడు, వడ్డీ లేకుండానే రూ.10 వేలు.. నేడు రుణాల పంపిణీ
February 28, 2022 / 06:28 AM ISTజగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సోమవారం లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్ రుణాలను జమ చే
YSR Pension Kanuka : వైఎస్సార్ పెన్షన్ కానుక.. జనవరి1 నుంచి రూ.2,500
December 31, 2021 / 07:03 AM ISTజనవరిలో కొత్తగా లక్షా 41వేల మందికి పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దేశంలోనే సామాజిక పెన్షన్ల కింద లబ్ధిదారులకు ఎక్కువ మొత్తాలను ఏపీనే చెల్లిస్తుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి.
AP : ‘వైయస్సార్ ఫించన్’ కానుకలో కొత్త నిబంధన, ఏ నెలకానెల ఫించన్ తీసుకోవాలి
September 1, 2021 / 01:12 PM ISTఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఇస్తున్న ‘వైయస్సార్ ఫించన్’ విషయంలో కొత్త నిబంధన జోడించింది సర్కార్. నెలకొకసారి ఫించన్ దారులను తనిఖీ చేయాలని వాలంటీర్లకు సూచించింది.