Home » YSR pension kanuka
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది.
రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్ దారులకు నగదు పెంపుతో నెలకు రూ.2,758 కోట్లు, ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
నగదు బదిలీ ద్వారా 47లక్షల 74వేల 733 మంది బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ డబ్బు జమ చేయనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ శనివారం వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వైఎస్ఆర్ పెన్షన్లను పంపిణీ చేశారు. తెల్లవారు జాము నుంచి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఇచ్చే పెన్షన్ల మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఏపీలో వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమం గురువారం తెల్లవారు జామున ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62 లక్షల 70 వేల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 1594.66 కోట్లు పంపిణీ చేయనుంది.
ఏపీ సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ పథకాలు పొందే లబ్ధిదారులకు పథకం ఫలాలు నేరుగా ఇంటివద్దకే చేరుతున్నాయి. అర్హులైన ప్రతీపేదవాడికి ప్రభుత్వం పలు రకాల పథకాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా వృద్ధులకు, వితంతువులకు ప్రతీనెల 1వ తేద�
జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సోమవారం లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్ రుణాలను జమ చే
జనవరిలో కొత్తగా లక్షా 41వేల మందికి పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దేశంలోనే సామాజిక పెన్షన్ల కింద లబ్ధిదారులకు ఎక్కువ మొత్తాలను ఏపీనే చెల్లిస్తుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి.
ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఇస్తున్న ‘వైయస్సార్ ఫించన్’ విషయంలో కొత్త నిబంధన జోడించింది సర్కార్. నెలకొకసారి ఫించన్ దారులను తనిఖీ చేయాలని వాలంటీర్లకు సూచించింది.