Home » YSRCP government
Purandeswari Questions CM Jagan : రోడ్లు బాగోలేకపోవడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. వైసీపీ ప్రభుత్వం.. శ్రీకాకుళం జిల్లాకు, రాష్ట్రానికి ఏం చేసిందో జగన్ చెప్పాలి.
పిల్లల్లో సృజనాత్మకత పెంచేలా చర్యలు తీసుకోకుండా ఈ యాక్సెంట్ గొడవేంటని పవన్ కల్యాణ్ నిలదీశారు.
గాంధీ జయంతి రోజున (అక్టోబర్ 2న) చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తారని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు
వైసీపీ ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోంది
ఏపీలో అధికార విపక్షాల మధ్య పోరు ఉధృతమైంది. వైసీపీని టార్గెట్ చేసేందుకు టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై మాత్రం చంద్రబాబు, పవన్ ఇంకా క్లారిటీ ఇవ్వల
మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాను ఎమ్మెల్యేనా? కాదా? క్లారిటీ ఇవ్వాలని నియోజకవర్గ పరిశీలకుడు సత్యనారాయణ రెడ్డి ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాం..పొమ్మన్నారు. ఇప్పుడు అమరావతిలో కూడా పెడితే వారుకూడా పొమ్మంటే ఎలా అందుకే విశాఖలోనే రాజధాని �
ఓ బిడ్డకు ఆపన్నహస్తం అందించిన సీఎం జగన్
సమస్యలపై నిలదీసిన వారిపై దాడులు చేస్తాం. వ్యక్తిగతంగా దూషిస్తాం అంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రభుత్వాలు మారతాయి గుర్తు పెట్టుకోండి.