ysrcp leader

    దేవళ్ల రేవతి@ వివాదం : ఈసారి ఆమె మేనల్లుడు

    December 11, 2020 / 11:41 AM IST

    Devalla Revathi Controversy : వైసీపీ నేతలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. టోల్ గేట్ వద్ద జరిగిన వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏపీ వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ల రేవతి టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేసిన దృశ్యాలు హల్ చల్ చే

    అమరావతిపై కొడాలి నాని వ్యాఖ్యల వెనుక జగన్ వ్యూహముందా?

    September 8, 2020 / 08:30 PM IST

    కొడాలి నాని అంటేనే జగన్ అనుమతి లేకుండా ఏ ప్రకటనా చేయరని నమ్ముతున్న విపక్షం… అమరావతిపై ఆయన మాటలనూ సీరియస్‌గా తీసుకొంది. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చుతామని ప్రకటించిన సీఎం జగన్.. శాసనసభ, శాసన మండలి అమరావతిలోనే కొనసాగుతాయని తేల్చేశారు. చం

    వైసీపీ నేత దారుణ హత్య

    June 30, 2020 / 09:10 AM IST

    కృష్ణాజిల్లాలో వైసీపీ నేత, మంత్రి అనుచరుడు దారుణహత్యకు గురయ్యారు. మాజీ మంత్రి టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు . మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావ�

    మరో వివాదంలో పీవీపీ… ఇంటికి వెళ్లిన పోలీసులపై కుక్కలను ఉసిగొల్పిన అనుచరుడు!

    June 29, 2020 / 05:53 PM IST

    వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. బెదిరింపుల కేసులో నోటీసులు ఇచ్చేందుకు పీవీపీ నివాసానికి వెళ్లిన పోలీసులపై ఆయన అనుచరుడు ఖలీద్ కుక్కలను ఉసిగొల్పాడు. భయంతో బంజారా హిల్స్ పోలీసులు అక్కడి నుంచి వెనుదిర

    ఏపీకి మహిళా సీఎం అంటూ పీవీపీ పోస్ట్‌! డిలీట్ వెనుక ఏం జరిగింది?

    February 21, 2020 / 08:36 PM IST

    సెన్సార్‌ ఉంటుందని తెలిసి అలాంటి సన్నివేశాలు తీయడం ఎందుకు? సెన్సార్‌కు వెళ్లకుండానే తనే కట్‌ చేసేయడం ఎందుకు? ఎందుకంటే.. ఆ సీన్‌ వల్ల అధిష్టాన వర్గాల్లో మామూలు కాక పుట్టలేదు. అందుకే ముందు జాగ్రత్తగా కట్‌ చేసేశారట. ఆ సీన్‌ కారణంగానే ఆంధ్రప్రద�

    జగన్‌ మనిషినంటున్న త్రిమూర్తులు!

    February 20, 2020 / 08:06 PM IST

    అధికారంలో ఉన్న పార్టీలో విభేదాలు కామన్‌. అందులోనూ ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో అవి మరింత ఎక్కువే. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి .. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి గ్యాప్‌ లేకుండా జంపింగులు చేస్తున్నప్పుడు అసంతృప్తులు, వర్గాలు మరీ ఎక్కువ. ఇప్ప

    వల్లభనేని వంశీ రోజుకో మాట మాట్లాడుతాడు: జగన్‌కి సినిమా హీరోల కంటే అభిమానులు ఎక్కువ- యార్లగడ్డ

    November 20, 2019 / 06:19 AM IST

    ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రూట్‌ మారి వైసీపీలోకి వచ్చేందుకు ప్లాన్ చేసుకోవడంతో, గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. గన్నవరం నియ

    అధికారం లేనప్పుడు పార్టీ జెండాలు మోసిన వారికి : సీఎం జగన్ న్యాయం చేస్తారనే నమ్మకముంది

    October 27, 2019 / 10:15 AM IST

    కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్ ని కలవడం చర్చకు దారితీసింది. వంశీ వైసీపీలో చేరతారనే ప్రచారం

10TV Telugu News