Ysrcp MP

    రఘురామ కృష్ణంరాజుకు బెయిల్ మంజూరు- సుప్రీంకోర్టు

    May 21, 2021 / 05:09 PM IST

    నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.

    Mithun Reddy : చంద్రబాబు చెప్పినట్టే.. జగన్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోంది

    May 17, 2021 / 03:11 PM IST

    వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ పై ఆ పార్టీ ఎంపీలు ఘాటుగా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు చెప్పినట్లుగానే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పనిచేస్తున్నారని వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డ

    ఎంపీ దుర్గాప్రసాద్‌కు వచ్చిన ఆ పెద్ద కష్టమేంటి?

    July 17, 2020 / 06:30 PM IST

    బల్లి దుర్గాప్రసాద్… నెల్లూరు జిల్లా గూడూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారాయన. ప్రస్తుతం వైసీపీ తరఫున తిరుపతి ఎంపీగా ఉన్నారు. కాకపోతే అధికార పార్టీలో ఉన్నా ఆయనకు పెద్ద కష్టమే వచ్చిందట. ఇటు ప

    రఘురాంపై ఎంపీ బాలశౌరిని అస్త్రంగా సంధించిన వైసీపీ

    June 29, 2020 / 05:05 PM IST

    రఘురాం కృష్ణం రాజుపై వైసీపీ మరో బాణాన్ని వదిలింది. రఘురాం భేటీ అయిన మంత్రులతో అంటే ముగ్గురు కేంద్రమంత్రులతో వైసీపీ ఎంపీ బాలశౌరి భేటీ అయ్యారు. లోక సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషీ, సదానంద్ గౌడ, రాజ్ నాథ్ సింగ్ తో చర్చలు జరిప�

    విజయసాయి లేఖకు స్పందించిన అమిత్ షా

    January 11, 2020 / 02:52 PM IST

    హైదరాబాద్ లో సీబీఐ జేడీగా  ఏపీ కి సంబంధంలేని వ్యక్తిని  నియమించాలని కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాసిన లేఖకు కేంద్ర హోం మంత్రి సమాధానం చెప్పారు.  విజయసాయి రెడ్డి విజ్ఞప్తిపై తగిన చర్యలు తీసుకోవాలిన ఆయన కేంద్ర సిబ్బంది వ్యవహారాల శ

    నేనూ కాపునే : విజయసాయిరెడ్డి క్లారిటీ!

    December 17, 2019 / 08:52 AM IST

    వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఏ సామాజిక వర్గానికి చెందినవారు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అదేంటీ.. ఆయన పేరు చివర రెడ్డి అని ఉంది కదా? ఇంకా ఏ వర్గం అని అంటారేంటీ అనుకుంటున్నారా? పేరులో రెడ్డి ఉన్నా ఆయన మాత్రం కాపు సామాజిక వర్గానికి చెందిన�

10TV Telugu News