-
Home » Ysrcp MP
Ysrcp MP
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
July 20, 2025 / 04:43 PM ISTదీనిపై ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి షాక్.. లుక్ అవుట్ నోటీసులు జారీ
July 16, 2025 / 09:20 AM ISTతనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఇప్పటికే ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.
సీబీఐ కోర్టులో విజయసాయి రెడ్డి పిటిషన్.. అసలు రీజన్ ఇదే..!
January 24, 2025 / 10:17 PM ISTVijayasai Reddy : వైసీపీ ఎంపీ విజయసాయి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరారు. నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుచూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
‘ఇక పోరాడదాం.. గట్టిగా హెచ్చరికలు పంపాలి’.. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు
July 20, 2024 / 03:51 PM ISTఏపీలో జరుగుతున్న దారుణాలను దేశ ప్రజలకు చూపుతామని చెప్పారు.
దేశ వ్యాప్తంగా ఈ ఇష్యూను లేవనెత్తుతాం: వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి
July 20, 2024 / 03:05 PM ISTపరిస్థితి ఇలానే ఉంటే మరిన్ని దాడులు జరుగుతాయని అన్నారు.
తెలంగాణలో బర్రెలక్క మీద గెలవలేని వాళ్లు ఇప్పుడు ఇక్కడికొచ్చి..: ఎంపీ గోరంట్ల మాధవ్
December 22, 2023 / 08:03 PM ISTకర్నూలు జిల్లాలో గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో..
Margani Bharat: ఈ విషయం గ్రహించారు.. అందుకే జూ. ఎన్టీఆర్ మహానాడుకు దూరంగా ఉన్నారు: ఎంపీ మార్గాని భరత్
May 28, 2023 / 05:46 PM ISTచంద్రబాబు, లోకేశ్ ఉండేది హైదరాబాద్ లో, రాజకీయం చేసేది ఏపీలో అని మార్గాని భరత్ విమర్శించారు.
GVL Narasimaharao: మీ సీఎంతో కనీసం అపాయింట్మెంట్ సాధించండి వైకాపా ఎంపీలపై జీవీఎల్ నరసింహారావు ఫైర్
February 14, 2022 / 02:05 PM ISTఏపీలో చేపట్టిన ప్రాజెక్టులు, నిర్మాణాలు, నిధులకు సంబంధించి చట్ట సభల్లో తానే స్వయంగా ప్రస్తావించానని చెప్పిన జీవీఎల్ వైకాపా ఎంపీలు చేసిందేమిటో ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు.
Raghurama Krishnam Raju : లోక్ సభ స్పీకర్కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ లేఖ
June 23, 2021 / 10:05 PM ISTలోక్ సభ స్పీకర్ కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ లేఖ రాసింది. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వెంటనే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది. అనర్హత వేటు అంశంలో జాప్యం సరికాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి…
MP Vijayasai Reddy : త్వరలోనే విశాఖకు పరిపాలన రాజధాని, ముహూర్తం నిర్ణయించలేదు
June 17, 2021 / 05:54 PM ISTఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖకు రాబోతోందని, ముహూర్తం ఇంకా ఖరారు కాలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.