Home » ysrcp mps
అన్ని అనుకున్నట్లే జరగాలంటే రాజకీయాల్లో అసాధ్యమని, వ్యక్తి గత స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడాలనుకుంటే రాజకీయాల్లో..
ఎంపీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటున్నారు వారు ఎవరెవరు?వారి పేర్లు ఏంటి? వారిది ఏ నియోజకవర్గం? అసలు ఎంపీలుగా ఉన్న వారు ఎమ్మెల్యేలుగా ఎందుకు రావాలనుకుంటున్నారు?YSRCP MPs
ఏపీ ఎంపీలపై ఉండవల్లి పంచులు
ఓబీసీ రిజర్వేషన్ గురించి చర్చించేందుకు వైకాపా ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు బుధవారం ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు
రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ హామీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీకి చెందిన చెందిన 28 మంది ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వని కేంద్ర ప్రభుత్వం పాండిచ్చేరి ప్రత్యేక హోదా ఇస్తామని ఎలా చెపుతోందిన వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు కేంద్రాన్ని ప్రశ్నించారు.
వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం గురువారం (జూలై 15)న జరగనుంది. ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరుకానున్నారు.
ఈసారి పార్లమెంట్ సమావేశాలను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ను టార్గెట్ చేసేందుకు ఉపయోగించుకోవాలని వైసీపీ ఎంపీలు భావిస్తున్నారట. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీలు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు హ
గ్రామ సచివాలయాలకు పార్టీ రంగులేసి ఎదురుదెబ్బలు తిన్న ఆ పార్టీ రంగు పేరు ఎత్తితేనే కంగారు పడిపోతోంది. ఏ రంగు అయినా కాషాయంలో కలిసిపోతుంది అంటూ బీజేపీ చేసిన కామెంటే ఈ కంగారుకు కారణం. దీంతో ఏపీ రాజకీయాలు కొత్త రంగు పులుముకున్నాయి. ఇంతకాలం టీడీప
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెక్ పెట్టేందుకు వైసీపీ ప్లాన్ వేసుకుంది. పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు ఎసరు పెట్టేలా పావులు కదుపుతోంది. ఓ రాజకీయ పార్టీ తరఫున గెలిచిన తర్వాత అదే పార్టీతో విభేదిస్తే ఎలా ఉంటుందన్నది రుచి చూపించేందు�