Home » Ysrcp
ఏపీలో తుది దశకు చేరుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ఫ్యాక్షన్ గడ్డగా పేరొందిన ఆళ్లగడ్డలో గంగుల బిజేంద్ర రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీల సంగతి ఎలా ఉన్నా.. టికెట్ ఫైట్ ఇక్కడ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ప్రస్తుతం గంగుల ఫ్యామిలీ నుంచి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా.. గంగుల �
జగన్ సలహాదారులు, పీకే టీం కలిసి నేను మాట్లాడిన మాటల్లోని పదాలను కట్ చేసి, వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాటితో జిల్లాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. నన్ను అరెస్టు చేయాలని జిల్లాల్లో వైసీపీకి చెందిన యాదవ నేతలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు �
తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. మంత్రి కొట్టు సత్యనారాయణపై ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఫ్యాన్ పార్టీ గ్రాఫ్ తగ్గుతోందన్న విమర్శల
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్సార్సీపీదే. కౌంటింగ్ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తాం. ఓట్ల తారుమారుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. మొదటి రెండు రౌండ్లు నాకు మెజారిటీ వచ్చింది. ఇండిపెండెంట్ అభ్యర్థి తరపు�
తెలంగాణకు సంబంధించి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. ఏపీకి సంబంధించి తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరిగింది. ఇందులో మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు, రెండు టీచర్ ఎమ్మెల్స
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్ఆర్ సీపీ జెండాను ఎగురవేసి నేతలు, కార్యకర్తలు వేడుకలు జరుపుకుంటున్నారు. వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యక
ఆంధ్రప్రదేశ్ ఎంపీ మార్గాని భరత్.. ప్రజలకు రాజకీయ నాయకుడిగానే కాదు, సినిమా నటుడిగా కూడా సుపరిచితుడే. గతంలో ఈ లీడర్ 'ఓయ్ నిన్నే' అనే ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించాడు. కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘు రామ కృష్ణంరాజు, మార్గాని భరత్ సినీ జ�
Andhra Pradesh : పల్నాడు.. పౌరుషాల పురిటిగడ్డ. గత ఎన్నికల్లో.. నరసరావుపేట పార్లమెంట్ స్థానంతో పాటు దాని పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలను.. వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. మరి.. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందా? అదే.. ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఎన�
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు ఏపీ సీఎం జగన్ సవాల్ విసిరారు. 175 స్థానాల్లో వేర్వేరుగా పోటీ చేసే దమ్ముందా? అని చంద్రబాబు, పవన్ లకు సవాల్ చేశారు సీఎం జగన్.