Home » Ysrcp
ప్రకృతి వనరులైన గనులు, ఇసుక, మట్టిని వైసీపీ ప్రభుత్వం దోచేస్తోంది. వైసీపీ పాలనలో పర్యావరణానికి హాని కలిగించడం దురదృష్టకరం. ప్రభుత్వమే పర్యావరణానికి హాని కలిగించే పనులు చేస్తోంది. సహజ వనరులను, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
వైసీపీ ప్రభుత్వంపై బాబు ఫైర్
ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం చేస్తున్నాం
CM Jagan: ఎప్పుడూ జరగని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా సామాజిక న్యాయాన్ని చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.
YCP MLC Candidates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార పార్టీ వైసీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. స్థానిక సంస్థల కోటాలో 9, ఎమ్మెల్యే కోటాలో 7, గవర్నర్ కోటా 2.. మొత్తం 18 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఏకం అవుతాయని ఆయన అన్నారు. ఇక కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాపైనా ఆయన స్పందించారు. కన్నా రాజీనామా విషయం తనకు తెలిసిందన్నారు. కన్నాతో తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు. కన్నాను రాజశేఖర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి సపో�
నారా లోకేష్పై రోజా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, టీడీపీ కార్యకర్తలు రోజా ఇంటిని ముట్టడించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. దీంతో ఈ అంశంపై రోజా స్పందించారు. నారా లోకేష్పై మండి పడ్డారు. ఆయన తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
అన్స్టాపబుల్-2లో ఏపీ సర్కార్పై జనసేనాని ఫైర్..
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై అటు కోటంరెడ్డి, ఇటు వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ఆరోపిం
కల్లు గీస్తూ ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మరణించిన కల్లు గీత కార్మికుడి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందజేస్తారు. ఇందులో రూ.5 లక్షల్ని కార్మిక శాఖ, మరో రూ.5 లక్షల్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే శాశ్వత అంగవైకల్యానికి గురైన కల్ల�