Home » Ysrcp
MP Sanjeev Kumar: నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మండిపడ్డారు. లోకేశ్ కి కౌంటర్ ఇచ్చారు.
టీడీపీ నాయకురాలు పరిటాల సునీత రాప్తాడు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో అనంతపురం రూరల్ పరిధిలో భారీ భూ కుంభకోణం జరిగిందని ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. కోట్లు విలువ చేసే భూములు ఆమెకు అనుకూలంగా ఉన్న వారికి రాసిచ్చారని అన్నారు.
ఎన్టీఆర్ పేదల కోసం చిత్తశుద్ధితో పని చేశారు. ఎన్టీఆర్ మహానుభావుడు. పేదల, బడుగు బలహీనవర్గాల కోసం కష్టపడ్డారు. ఎన్టీఆర్ పేరును వైసీపీ స్మరిస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ను ఎందుకు వెన్నుపోటు పొడవాల్సి వచ్చింది? ఆయన కాళ్లు పట్టుకు ఎందుకు లాగేశారు?
టీడీపీ అధికారంలోకి వస్తేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. మంత్రి రోజా మాటలకు నిబద్ధత లేదని, ఆమె ఒకరిని వెళ్లి కలవడం కొద్దిరోజులకు వారిని తిట్టడం పరిపాటిగా మారిందని అన్నారు.
మంత్రి ఆదిమూలపు సురేశ్కు తప్పిన ప్రమాదం
ఆంధ్ర పప్పు అని గూగుల్లో సెర్చ్ చేస్తే ముందు లోకేశ్ పేరే కనబడుతుందని శ్రీధర్ రెడ్డి చెప్పారు. దుద్దుకుంట అంటే ఒక బ్రాండ్ అని, తనను దోపిడీ కుంట అంటావా? అని నిలదీశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏమైందో.. నా పరిస్థితి కూడా అలాగే అవుతుందని హైదరాబాద్ వచ్చా. చాలా ప్రీ ప్లాన్డ్గా నాపై కుట్ర జరిగింది. మూడు సంవత్సరాలనుంచి నన్ను వాడుకున్నారు. నా నియోజకవర్గ ప్రాంతంలో ఇసుక మాఫియా దోచుకుం�
నాడు జగన్ తో పాటు కలిసి నడిచాము. డబ్బులు కూడా పోగొట్టుకున్నాను. వాళ్లతో ఎప్పుడూ అమర్యాదగా ప్రవర్తించ లేదు. మాతోనే అమర్యాదగా ప్రవర్తించారు.
బేరసారాలు ఆడి, ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టారు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలతోనే ఇదంతా చేశారు. మావారిని రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు ఇచ్చి ప్రలోభ పెట్టారు. యెల్లో మీడియాలో చంద్రబాబు వ్యూహం ఫలించిందని ఊదరగొట్టారు. సింబల్ మీద గెలిచిన సభ్యులు అ�
మొదట వైసీపీ అభ్యర్థి జయమంగళ వెంకట రమణ అనూహ్యంగా ఓటమి పాలయ్యారని ప్రచారం జరిగింది. అయితే, ఆయన గెలిచారని అధికారులు ప్రకటించారు. అలాగే, మర్రి రాజశేఖర్, సూర్యనారాయణ రాజు, బొమ్మి ఇజ్రాయిల్, పోతుల సునీత, యేసు రత్నం గెలుపొందారు.