Home » Yuvagalam
లోకేశ్ను ముఖ్యమంత్రిని చేయడానికి చంద్రబాబు నాయుడు తపన పడుతున్నారని అంబటి రాంబాబు చెప్పారు. ఎందుకంటే..
చిత్తూరు, తిరుపతి, అనంతపూరం, నెల్లూరు, మాచర్ల తదితర ప్రాంతాల నుంచి ఏడు ప్రత్యేక ట్రైన్లు బయలుదేరనున్నాయి. ఒక్కో రైలులో 1,300 మంది..
యువగళం పాదయాత్రను కొనసాగించనున్న లోకేశ్
Katasani Rambhupal Reddy : చర్చ టైమ్, డేట్ నీవే చెప్పు. లేదా మా ఇంటికి రా. లేదంటే నేనే నీ శిబిరానికి వస్తా. లోకేశ్ జోకర్కు ఎక్కువ బఫూన్ కి తక్కువ.
ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో యువతతో ‘హలో లోకేశ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు లోకేశ్....................
తారకరత్న మరణించడంతో ప్రస్తుతానికి నారా లోకేష్ యువగళం పాదయాత్రకి బ్రేక్ ఇచ్చారు. తారకరత్నకి నివాళులు అర్పించేందుకు లోకేష్ రేపు ఉదయం హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. ప్రస్తుతం..............
Nara Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర రెండోరోజు కుప్పం నియోజకవర్గంలో కొనసాగింది. ఉదయం నియోజకవర్గంలోని పీఈఎస్ మెడికల్ కాలేజీ నుంచి ప్రారంభమైన యాత్ర.. బెగ్గిలిపల్లె, పలు ప్రాంతాల్లో సాగిం�
Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ఉదయం 11.03 గంటలకు చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత�
టీడీపీ నేత నారా లోకేశ్ యువగళంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటే జనం తిరగబడతారని జోస్యం చెప్పారు. యువగళంతో యువతకు భవిష్యత్ ఉండబోతుందన్నారు.
నారా లోకేష్ పాదయాత్రకు యువగళంగా నామకరణం