Home » YV Subba Reddy
తిరుమల అన్నమయ్య భవన్ లో శనివారం ఉదయం టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు పాలకమండలి సమావేశం ప్రారంభం కానుంది. మొత్తం 55..
నెలాఖరులోగా అప్ ఘాట్ రోడ్డు మరమ్మత్తులు పూర్తి చేయాలని చెప్పారు. శనివారం నుంచి లింక్ రోడ్డు ద్వారా వాహనాలు పంపేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) అరుదైన గుర్తింపు లభించింది. దేశంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు ఇంగ్లండ్కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్
పాదయాత్రలో షర్మిలను కలిసిన వైవీ సుబ్బారెడ్డి
రాజానగరం ఎమ్మెల్యే, రాజమండ్రి మార్గాని ఎంపీ భరత్ మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. పలు అంశాలపై ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 25 ఉదయం 9 గంటలకు టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) విడుదల చేయనుంది. రోజుకు 8 వేల టోకెన్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది. అక్టోబర్ 31వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లను
తిరుమలలో సాంప్రదాయ భోజనంపై టీటీడీ (TTD) ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అయిష్టత వ్యక్తం చేశారు. సాంప్రదాయ భోజనం పేరిట ధర నిర్ణయించడం సరికాదన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ సారి జంబో కమిటీ కొలువుదీరనుందా? పాలకమండలిలో సభ్యుల సంఖ్య 55 కి చేరనుందా?
కరోనా కారణంగా...తిరుపతిలో శ్రీవారి దర్శన విషయంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, ప్రజలను ఈ వైరస్ బారి నుంచి కాపాడేందుకు మరిన్ని పూజలు నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈరోజు రాత్రి తిరుమల చేరుకున్నారు. తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి పుష్పగుఛ్చం ఇచ్చి స్వాగతం పలికార�