YV Subba Reddy

    500 ఆలయాలు నిర్మించాలన్నది సీఎం జగన్ సంకల్పం

    February 4, 2021 / 03:59 PM IST

    cm jagan to construct 500 temples: రాష్ట్రంలో 500 ఆలయాలు నిర్మించాలన్నది సీఎం జగన్ సంకల్పం అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు త్వరలోనే శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించారు. కరోనా వ్యాప్తితో ఆలయాల నిర్మాణం ఆలస్యమైందని అన్నారు. అందరికీ వెంకన్నన�

    టీటీడీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు

    December 27, 2020 / 04:48 PM IST

    Old age homes will be set up under the auspices of TTD : తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వృద్ధాశ్రమాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని  చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ లెప్రసీ ఆసుపత్రి,  వృద్ధాశ్రమా�

    డిక్లరేషన్‌ వివాదంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ

    September 19, 2020 / 08:13 PM IST

    తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించి డిక్లరేషన్ వివాదంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఏపీ సీఎం జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు వస్తే డిక్లరేషన్ ఇస్తారా? అన్న ప్రశ్నకు తాను వివరణ మాత్రమే �

    శ్రీ‌వారి బ్రహ్మోత్స‌వాలు ఏకాంతం – టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

    August 29, 2020 / 07:32 AM IST

    సెప్టెంబ‌రు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌‌నున్న తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి సాలకట్ల బ్ర‌హ్మోత్స‌వాలను కోవిడ్ కార‌ణంగా ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌‌నున్న‌ట్లు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. అక్టోబ‌ర్‌లో నిర్�

    దేవుడా…యస్ బ్యాంకు నుంచి వెంకన్న రక్షించాడు

    March 5, 2020 / 05:21 PM IST

    సంక్షోభంలో పడిన యస్‌ బ్యాంకు పరిస్థితిపై ప్రమాద ఘంటికలు ముందస్తుగానే గుర్తించిన టీటీడీ ఛైర్మన్‌  కొన్ని నెలల కిందటే బ్యాంకులో ఉన్న రూ.1300 కోట్ల డిపాజిట్లు  ఉపంసహరించారు. యస్ బ్యాంకు  ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నసంగతి తెలిసిన TTD చైర�

    బాలాజీ బడ్జెట్ : జమ్మూ, ముంబై, వారణాసిలో శ్రీవారి ఆలయాలు

    February 29, 2020 / 09:51 AM IST

    తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2020 – 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. రూ. 3 వేల 309 కోట్ల బడ్జెట్‌కు పాలక మండలి ఆమోదం తెలిపింది. గత సంవత్సరం కంటే..రూ. 60 కోట్ల బడ్జెట్ అంచన�

    తిరుపతి-తిరుమల మోనో రైలు : ప్రతిపాదనలు సిధ్ధం చేస్తున్న హైదరాబాద్ మెట్రో

    February 25, 2020 / 09:27 AM IST

    తిరుమలకు లైట్‌ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డిని నివేదిక ఇవ్వాలని కోరినట్టు ఆయన చెప్పారు. నివేదిక వచ్చాక ఈ �

    భావోద్వేగంలో  చెప్పుతీసి టేబుల్ పై పెట్టిన పృధ్వీ

    January 12, 2020 / 03:27 PM IST

    ఎస్వీబీసీ ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడినట్లు సోషల్ మీడియాలో వైరల్  అవుతున్న ఆడియో  కారణంగా  రాజీనామా చేసిన చైర్మన్ పృధ్వీ ఆవిషయమై వివరణ ఇచ్చారు. చైర్మన్ పదవికి రాజీనామా  చేసిన అనంతరం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట

    పృధ్వీ ఆడియో టేపుల వ్యవహారంపై వైవీ సుబ్బారెడ్డి సీరియస్

    January 12, 2020 / 11:05 AM IST

    ఎస్వీబీసీ చైర్మన్ ఆడియో టేపుల వ్యవహారం పృధ్వీ చుట్టూ క్రమంగా ఉచ్చుబిగుస్తోంది. ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీ ఆడియో టేపుల వ్యవహారం పై టీటీడీ  పాలకమండలి బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆదివారం సాయంత్రంలోగా విచారణ జరి�

    పోలీసులకు ఫిర్యాదు చేస్తా : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

    December 21, 2019 / 09:31 AM IST

    తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో డిసెంబర్ 21, శనివారం సాయంత్రం జరిగే క్రిస్మస్ వేడుకలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరవుతున్నట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్తపై సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.   సదరు

10TV Telugu News