Home » YV Subba Reddy
శ్రీవాణి ట్రస్టు నిధులపై టీటీడీ శ్వేతపత్రం విడుదల
Tirumala : వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. కొండపై ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు.
ఎలాగైనా సరే ఈసారి ఒంగోలు కోటపై.. పసుపు జెండా ఎగరేయాలని కసితో తెలుగుదేశం కనిపిస్తోంది. వైసీపీ కూడా మరోసారి గెలిచి.. సత్తా చాటాలని చూస్తోంది.
సీఎం జగన్కు ఆశీసులు ఇవ్వడానికి అనేక మంది స్వాములను తీసుకొచ్చాను. విజయ్ కుమార్ స్వామి వేరే పనిమీద విజయవాడ వచ్చారు. ఆ విషయం నాకు తెలిసి సీఎంకు ఆశీసులు ఇవ్వడానికి తీసుకుని వెళ్లానని వై.వి. సుబ్బారెడ్డి అన్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు స్లాట్ బుకింగ్ విధానం, నడకదారి భక్తులుకు టోకేన్లు జారిని త్వరలోనే ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈరోజు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
అలిపిరిలో తొక్కిసలాటపై విపక్షాల విమర్శల మీద వైవీ ఫైర్
దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగి రాక్షసానందం పొందాలని ప్రయత్నం చేసే కుట్రదారులకు స్వామివారే తగిన శిక్ష విధిస్తారని చెప్పారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు..
కోవిడ్ వల్ల ఏర్పడిన అవరోధాల దృష్ట్యా నిలిపివేసిన సర్వదర్శనాన్ని తిరిగి ప్రారంభించి పూర్వవైభవ స్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. రెండు డోసుల వ్యాక్సినేషన్..
....ప్రముఖులు ఎవ్వరూ సిఫారసు లేఖలు పంపవద్దని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.
తిరుమలలో రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో మరమ్మతు పనులను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. ఐఐటీ నిపుణుల సూచనల మేరకు ఘాట్ రోడ్ లో మరమ్మతు పనులు..