Home » YV Subba Reddy
గోవిందరాజ స్వామి సత్రాలు కూల్చివేతకు ఆర్ అండ్ బీ అనుమతి తీసుకోలేదని విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి నుంచి ఏపీ వ్యాప్తంగా వైసీపీ..
YV Subba Reddy: జనసేన అధినేత పవన్ కల్యాణ్ 24 సీట్లతో సరిపెట్టుకున్నారని చెప్పారు.
టీడీపీని రాబోయే ఎన్నికల్లో ఖాళీ చేస్తామని.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ హవా చూపిస్తామని వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి దీమా వ్యక్తం చేశారు.
నీ కుర్చీని 2019లో మేం మడత బెడితే.. ఇప్పుడు నీ కుర్చీని మడత బెట్టుకుంటావని నువ్వే సంకేతాలు ఇచ్చావు.
ఎన్నికల వేళ హైదరాబాద్ పై ఒకే పార్టీ చెందిన ఇద్దరు కీలక నాయకులు చెరో రకంగా స్పందించడాన్ని ఎలా చూడాలి?
ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఈ దిశగా మరింత రాజకీయం దట్టించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.
విశాఖపట్నం రాజధానిగా వచ్చేంత వరకు ఏపీకి కూడా హైదరాబాద్ రాజధానిగా కొనసాగించాలని వైసీపీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఫైర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్కు రాజధాని వచ్చేంత వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు సత్యకుమార్ మండిపడ్డారు.
వైఎస్ఆర్ ఆశయాలకోసం జగన్ పనిచేస్తుంటే.. వైఎస్ఆర్ ఆస్తులకోసం షర్మిల రోడ్డెక్కి పోరాటం చేస్తోందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు.