Home » YV Subba Reddy
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీ నుంచి ఒంగోలుకు వచ్చారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
కల్తీ జరిగిందన్న ల్యాబ్ రిపోర్టుపై సమగ్ర వివరాలు కూడా అందజేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
లడ్డూ ప్రసాదం అసలు కలుషితమైందా? లేదా? అందులో జంతువుల కొవ్వు కలిసిందా? లేదా? శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.
దుర్మార్గమైన కలుషిత ప్రచారంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.
తిరుమల లడ్డూపై వైవీ VS నారా లోకేశ్
పార్టీలో తాజా పరిస్థితులపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
స్వామివారి పవిత్రతను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద నెపం వేశారని..
Tirumala Laddu Row : తిరుమల లడ్డూ ప్రసాదం గురించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. సీఎం చంద్రబాబు దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారని వైవీ �