Zero Corona Zone

    జీరో కరోనా జోన్ గా లక్షద్వీప్.. ఎలా సాధ్యమైంది?

    June 21, 2020 / 01:10 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్ లోనూ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాప్తి చెందింది. దేశంలో లక్షల మందిని బాధితులగా చేసింది. ఒక్క లక్షద్వీప్ ఐలాండ్స్ మినహా భారత్ కు చెందిన అన్ని ద్వీపాల్లోనూ కరోనా కేసు�

10TV Telugu News