Home » Zinc
శనగపిండి లేకపోతే వంటిల్లు అసంపూర్ణమని చెప్పాలి. స్నాక్స్ నుంచి స్వీట్స్ తయారీ వరకూ శనగపిండి ఎంతో అవసరం. అందానికి, ఆరోగ్యానికి కావాల్సిన అనేక పోషకాలు శనగపిండిలో ఉన్నాయి. అవేంటో చదవండి.
రోగనిరోధక శక్తిని పెంచడంలో ఖర్జూరం మేలు చేస్తుంది. హార్మోన్ల నియంత్రణను నిర్వహించడంలో, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తోడ్పడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఖర్జూరం మేలు చేస్తుంది. ఖర్జూరంలో ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియంల�
పైరుపై లోపం కనిపించినప్పుడు : జింక్ లోప నిర్ధారణ ఆకుల పరీక్ష ద్వారా లేదా లోప లక్షణాల ద్వారా చేసుకున్నప్పుడు 2 గ్రా. జింక్ సల్ఫేట్ లీటరు నీటికి కలిపి పంట కాల పరిమితిలో లేదా పంట లోప తీవ్రతను బట్టి 2-8 సార్లు పిచికారి చేయాలి. తదుపరి సీజన్లో మట్�
ధునిక జీవనశైలి కారణంగా చాలా మంది శరీరంలో జింక్ లోపం సమస్యలతో బాధపడుతున్నారు. జింక్ లోపిస్తే శరీర బరువు అనూహ్యంగా తగ్గుతుంది. జుట్టు రాలడం మొదలవుతుంది. జింక్ లోపం పురుషుల సంతానోత్పత్తిపై కూడా ఎంతగానో ప్రభావం చూపుతుంది.
విటమిన్ A పోషకం మీ కంటి చూపును మెరుగుపరుస్తుంది, మీ నాడీ సంబంధిత విధులను నిర్వహిస్తుంది మరియు ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్ధారిస్తుంది,
వెస్ట్రన్ యూనివర్శిటీ పరిశోధకుల బృందం 5,500 మందిపై 28 జింక్ ట్రయల్స్ నిర్వహించింది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారికి నోటి ద్వారా లేదా నాసికా స్ప్రే ద్వారా జింక్ ఇవ్వవచ్చని పరిశోధనలు చెప్తున్నాయి.
వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి , రెండు పంటలు పండించేట్టయితే ప్రతి రబీ సీజన్ లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. లేదా పైరు పై జింక్ లోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ లీటరు నీటికి కలిప�
జింక్ కోసం చాలా మంది టాబ్లెట్లు వాడుతుంటారు. ఇలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్టులు రావచ్చు. వాటికి బదులుగా జింక్ కలిగి ఉన్న ఆహారం తీసుకోవటం మంచింది. జింక్ లోపం ఉన్న వాళ్ళల్లో ఎదుగుద
కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ వైరస్ ధరిచేరకుండా ఉండటానికి నానా పాట్లు పడుతున్నారు. తినే తిండి దగ్గర నుంచి పడుకునే వరకు అన్ని విషయాల్లో శుభ్రత పాటిస్తున్నారు. ఈ సమయంల�
బీజింగ్ : చైనాలోని ఓ మైనింగ్ ప్రమాదాలలో కూలీల బతుకులు సజీమ సమాధి అయిపోతున్నాయి. మైనింగ్స్ లో జరుగున్న ప్రమాదాలు ఇటీవలి కాలంలో చైనాలో పెరుగుతున్న క్రమంలో మరో గని ప్రమాదం సంభవించింది. ఉత్తర మంగోలియా ప్రాంతంలోని ఇన్ మెన్ మైనింగ్ సంస్థలో �