ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు తప్పిన ప్రమాదం, ఆటోని ఢీకొట్టిన స్పీకర్ కారు

  • Publish Date - November 21, 2020 / 02:42 PM IST

ap assembly speaker : ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు ప్రమాదం తప్పింది. స్పీకర్ ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం నుంచి తమ్మినేని సీతారామ్ క్షేమంగా బయటపడ్డారు.




దీంతో అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఆటోలోని నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆముదాలవలస మండలం వాకలవలస దగ్గర ఈ ఘటన జరిగింది.

ట్రెండింగ్ వార్తలు