AP Politics: టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్లేనా?

వైసీపీ రెబల్స్‌లో రఘురామ కృష్ణరాజు, శ్రీకృష్ణ దేవరాయలు, బాలశౌరికి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.

టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. జనసేనకు కాకినాడ, మచిలీపట్నం కేటాయించినట్లు సమాచారం. ఎంపీ అభ్యర్థుల్లో చాలా మంది కొత్తవారే ఉన్నారు. వైసీపీ రెబల్స్‌లో రఘురామ కృష్ణరాజు, శ్రీకృష్ణ దేవరాయలు, బాలశౌరికి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.

అభ్యర్థులు వీళ్లేనా?

  • శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గం
    కింజారపు రామ్మోహన్‌నాయుడు
    సిట్టింగ్‌ ఎంపీ
  • విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గం
    కేశినేని శివనాథ్‌ (చిన్ని)
    సీనియర్‌ నేత
  • విశాఖపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం
    ఎం.శ్రీభరత్‌
    గీతం అధినేత
  • నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గం
    రఘురామకృష్ణంరాజు
    వైసీపీ రెబల్‌ ఎంపీ
  • ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గం
    గోపాల యాదవ్
    ఎన్‌ఆర్‌ఐ
  • మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం
    వల్లభనేని బాలశౌరి(జనసేన)
    సిట్టింగ్‌ ఎంపీ

 

  • నరసారావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గం
    లావు శ్రీకృష్ణదేవరాయులు
    సిట్టింగ్‌ ఎంపీ
  • విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గం
    అశోకగజపతిరాజు / రామ్‌మల్లిక్ నాయుడు
  • అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం
    కిడారి శ్రావణ్‌కుమార్‌
    మాజీ మంత్రి
  • అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం
    ప్రముఖ వ్యాపారవేత్త
    బైరా దిలీప్ / బుద్ధా వెంకన్న / చింతకాయల విజయ్
  • కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గం
    సానా సతీష్ (జనసేన)
  • అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గం
    గంటి హరీశ్‌
  • రాజమండ్రి పార్లమెంట్‌ నియోజకవర్గం
    బొడ్డు వెంకటరమణ చౌదరి / శిష్ల లోహిత్‌
  • గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గం
    ఎన్‌ఆర్‌ఐ పెమ్మసాని చంద్రశేఖర్, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ
  • బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గం
    ఉండవల్లి శ్రీదేవి
  • ఒంగోలు / నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గం
    మాగుంట శ్రీనివాస్ రెడ్డి/ రాఘవరెడ్డి
  • తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గం
    పనబాక లక్ష్మి, నిహారిక

 

  • చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గం
    సత్యవేడు మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య
    ఎమ్మెల్యే ఆదిమూలం
  • రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గం
    రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండ రాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం
  • కడప పార్లమెంట్‌ నియోజకవర్గం
    టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి
  • కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గం
    సంజీవ్ కుమార్ / పార్థసారథి
  • నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గం
    బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి / శబరి
  • నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గం
    ప్రసాద్ రెడ్డి, పారిశ్రామికవేత్త గోగిశెట్టి నరసింహారావు
  • అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గం
    పూల నాగరాజు / కాల్వ శ్రీనివాస్
  • హిందుపురం పార్లమెంట్‌ నియోజకవర్గం
    బీకే పార్థసారథి

Also Read:  వైసీపీ ఏడో జాబితాపై ఉత్కంఠ.. టెన్షన్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు

ట్రెండింగ్ వార్తలు