ఒకవేళ స్పీకర్ సానుకూల నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతున్నారు.