Home » Author »vamsi
ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు(Inter Public Exams) ఏపీ ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 8వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై జాతీయ నాయకత్వానికి నివేదిక ఇచ్చారు బండి సంజయ్.
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. వాటి ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. బంగారం ధర మళ్లీ 10 గ్రాములు 52వేల రూపాయలకు చేరువవుతుండగా, వెండి కిలో ధర రూ.68వేలకి చేరుకుంది.
భారత్-శ్రీలంక మధ్య టెస్టు సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ రేపు అనగా.. మార్చి 4వ తేదీ నుంచి మొహాలీలో జరగబోతుంది.
కొన్నిరోజులుగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు ఇప్పుడు కాస్త కోలుకున్నాయి. నిరంతర క్షీణత చూసిన తరువాత, ఈ రోజు స్టాక్ మార్కెట్ వేగంగా ట్రేడ్ అవుతోంది.
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇవాళ(03 మార్చి 2022) రాష్ట్రానికి రాబోతున్నారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆరవ దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గం గోరఖ్పూర్తో సహా 10 జిల్లాల్లో 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ప్రారంభం కావడానికి ఎక్కువ సమయం లేదు. IPL 2022 మార్చి 26 నుంచి ప్రారంభం అవుతుంది.
భారత క్రికెట్ బోర్డు టీమ్ ఇండియా సెంట్రల్ కాంట్రాక్టును జారీ చేసింది. కొత్త కాంట్రాక్ట్ జాబితాలో చాలా మంది వెటరన్ ఆటగాళ్లు నష్టపోయారు.
జేఈఈ మెయిన్స్ పరీక్షలకు ఆటంకం కలగకుండా తెలంగాణ ఇంటర్ పరీక్షలను రీ షెడ్యూల్ చేశారు ఇంటర్ బోర్డ్ అధికారులు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) అన్ని జట్లు మార్చి 14వ తేదీ లేదా 15వ తేదీ నుంచి ప్రాక్టీస్ ప్రారంభిస్తాయి.
జనవరి 8న, దేశంలోని 5 రాష్ట్రాలు - ఉత్తరప్రదేశ్ (UP), ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా (GOA), మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది ఎన్నికల సంఘం.
యుక్రెయిన్ బాధితులను భారత్కి తీసుకుని వచ్చే కార్యక్రమం ఆపరేషన్ గంగ కార్యక్రమం వేగవంతం అయ్యింది.
కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శి సంజయ్ వర్మను కలిశారు తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్.
శ్రీలంకతో టీ20 సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు టెస్ట్ మ్యాచ్లకు సిద్ధమైంది.
దేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మీడియా రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) JEE మెయిన్ 2022 పరీక్ష తేదీని ఈరోజు jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది.
రష్యా-యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కారణంగా బీర్ల ధరలు భారీగా పెరగబోతున్నాయా? అవుననే సమాధానమే వినిపిస్తోంది.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కంటిన్యూగా ట్వీట్లు చేస్తున్నాడు, ఇది అభిమానులకు అర్థం కావట్లేదు. హిట్మ్యాన్ను ట్విట్టర్లో ఫాలో అయ్యేవారు 20.2 మిలియన్లు.
సుదీర్ఘ బ్యాటింగ్ రికార్డును నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా ముంబై టీనేజర్ సిద్ధార్థ్ మోహితే నెట్ సెషన్లో 72 గంటల ఐదు నిమిషాలు క్రీజులో గడిపాడు.