Ys Jagan : ఏపీలో కూటమి ప్రభుత్వంపై రెండు నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికే అన్ని పథకాలు ప్రజలకు చేరేవని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ కనిపిస్తోందన్నారు జగన్. మళ్లీ మన పార్టీ ఘనవిజయం ఖాయం అని జోస్యం చెప్పారు జగన్.
Also Read : జోగి రమేశ్కు మరో బిగ్ షాక్..! ఆ కేసులో పోలీసుల నోటీసులు..