ఆ కేసులో జోగి రమేశ్‌కు పోలీసుల నోటీసులు..

ఆ షాక్ నుంచి తేరుకోక ముందే ఆయనకు మరో బిగ్ షాక్ తగిలినట్లు అయ్యింది.

Jogi Ramesh : చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో జోగి రమేశ్ విచారణకు వెళ్లనున్నారు. ఇప్పటికే అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించిన కేసులో జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే ఆయనకు మరో బిగ్ షాక్ తగిలినట్లు అయ్యింది.

Also Read : అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం.. పూర్తి వివరాలు తెలిపిన ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత

ట్రెండింగ్ వార్తలు