Former LIC Agent Lachhman Das Mittal Is India's Oldest Billionaire
Lachhman Das Mittal : ఎల్ఐసీ ఏజెంట్గా కెరీర్ మొదలుపెట్టి.. రిటైర్మ్మెంట్ తర్వాత బిజినెస్లో రాణించి ఇప్పుడు దేశంలోనే అత్యంత వృద్ధ బిలియనీర్గా అవతరించారు. ఆయన ఎవరో కాదు.. సోనాలికా ట్రాక్టర్ అధినేత లక్ష్మన్ దాస్ మిట్లల్.. ఈయన్ను లచ్మన్ దాస్ మిట్టల్ అని కూడా పిలుస్తారు. 2024 ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో మిట్టల్ మరోసారి దేశంలోనే వృద్ధ బిలియనీర్గా నిలిచారు.
Read Also : భారత్లో అత్యంత ధనవంతుడిగా ముకేశ్.. టాప్-10 కుబేరులు వీరే.. ఎన్ని కోట్లాది రూపాయలున్నాయో తెలుసా?
93ఏళ్ల వయస్సులోనూ బిలియనీర్గా కొనసాగుతూ మిగతా బిలియనీర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గతంలో ఈ టైటిల్ మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా (99) పేరిట ఉండగా.. ఆయన ఏప్రిల్ 12, 2023న మరణించారు. ఆయన మరణంతో ఆ స్థానాన్ని ఇప్పుడు లక్ష్మణ్ దాస్ మిట్టల్ దక్కించుకున్నారు. మిట్టల్ జీవిత విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also : భారతీయ న్యూ బిలియనీర్ రేణుకా జగ్తియాని ఎవరు? ఆమె పిల్లలు ఏం చేస్తుంటారో తెలుసా..