Gold (Image Credit To Original Source)
Gold Prices: దేశంలో ఇవాళ ఉదయం బంగారం ధరలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.710 పెరిగి, రూ.1,38,710గా ఉంది.
అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 పెరిగి రూ.1,27,150గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.530 పెరిగి రూ.1,04,030గా ఉంది.
Also Read: పాకిస్థాన్ పౌరసత్వాన్ని దాచి భారత్లో హాయిగా 30 ఏళ్లపాటు ప్రభుత్వ టీచర్ జాబ్.. దొరికిపోయింది..
ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,38,860గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 పెరిగి రూ.1,27,300గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.530 పెరిగి, రూ.1,04,180గా ఉంది.
Gold (Image Credit To Original Source)
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.710 పెరిగి, రూ.1,38,710గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 పెరిగి రూ.1,27,150గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.530 పెరిగి రూ.1,04,030గా ఉంది.
వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు ఇవాళ తగ్గాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం మూడు నగరాల్లో కిలో వెండి ధర రూ.3,000 తగ్గి రూ.2,49,000గా ఉంది.
ఢిల్లీ నగరంలో వెండి ధరలు కిలోకి రూ.3,000 చొప్పున తగ్గాయి. కిలో వెండి ధర రూ.రూ.2,49,000గా ఉంది. ముంబైలోనూ కిలో వెండి ధర రూ.2,49,000గా ఉంది.