Maoists : ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు మాజీ సర్పంచ్ రమేశ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేసారు. నిన్న సాయంత్రం చర్లకు వెళుతున్న రమేశ్ను మవోయిస్టుల కిడ్నాప్ చేసినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read : Cold Waves : మరో 3 రోజులు శీతల గాలులు
ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేశ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. రమేష్ కు ఎలాంటి హాని తలపెట్టకుండా విడిచి పెట్టాలని ఆయన భార్య మావోయిస్టులకు విజ్ఞప్తి చేస్తోంది.