Home » Author »chvmurthy
తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న భారత్ పొరుగు దేశం శ్రీలంక విదేశీ మారక ద్రవ్యం కొరత ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే.
లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఢిల్లీలో తీగ లాగితే ఆంధ్రా తెలంగాణలో డొంక కదిలిందని బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు వ్యాఖ్యానించారు.
ఇటీవలి కాలంలో పలు రకాల వైరస్లు ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. రోజుకో కొత్త రకం వైరస్ ప్రజలపై విరుచుకు పడుతోంది.
మైనింగ్ స్కాంకు సంబంధించి జార్ఖండ్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
పన్నుల ఎగవేత, స్విస్ బ్యాంకు ఖాతాలలో ఉన్న నిధులు వెల్లండించకపోవటం వంటి ఆరోపణలపై ప్రముఖ పారిశ్రామిక వేత్త రిలయన్స్ గ్రూప్(అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీని ప్రాసిక్యూట్ చేసేందుకు ఆదాయపన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.
మధ్యప్రదేశ్ అడవుల్లో అరుదైన నల్ల చిరుత కనిపించింది. దీంతో వన్యప్రాణి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వివాహా సాంప్రదాయాలు ఒక్కో ప్రాంతానికి ఒకో రకంగా ఉంటాయి. అలాగే ప్రతి దేశంలో ఆదేశ పరిస్ధితులను బట్టి వివాహా చట్టాలు ఉంటాయి.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట విషాదం నెలకొంది.
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలి ఇంట్లో ఉన్న ప్రియుడు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాడు.
కర్ణాటకకు చెందిన బంగారం వ్యాపారి అయిన ఆర్ఎస్ఎస్ నాయకుడిని హానీట్రాప్ చేసి రూ.46 లక్షలు కాజేసిన కేసులో పోలీసులు సామాజిక, మానవ హక్కుల కార్యకర్త సల్మాబానును సోమవారం అరెస్ట్ చేశారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్ ఏరియాలో ఆగస్టు 19న అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సింగరేణి కార్మికుడు కొరికొప్పుల రాజేందర్ను తుపాకితో దారుణంగా కాల్చి చంపిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆదాయ పన్ను శాఖ అధికారులు మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని ఫీనిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పోలీసు స్టేషన్ ముందు పార్క్ చేసిన కానిస్టేబుల్ బైక్ ను ఒక దొంగ రెండు నిమిషాల వ్యవధిలో చోరీ చేసి పారిపోయిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.
ఒక మహిళ కరెంట్ స్తంభాన్ని పట్టుకుని దానిపై ఏరోబిక్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్ పాతబస్తీలో సోమవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.
ఇటీవల కన్నుమూసిన స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝన్ఝన్ వాలా తన తదనంతరం తన ఆస్తులు, ట్రస్టులు ఎవరెవరు నిర్వహించాలనేది ముందుగానే విల్లు రాసి ఉంచారు.
ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులు కంచుకోట అయిన కటాఫ్ ఏరియాలో సుమారు 150 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు పోలీసులు ముందు లొంగిపోయారు.
తెలంగాణలో ఈరోజు కొత్తగా 345 కోవిడ్ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది.
ఉత్తర ప్రదేశ్ లోని మధుర జిల్లాలోని బృందావనంలో జిల్లా కలెక్టర్ కళ్ల జోడును ఒక కోతి ఎత్తుకెళ్లింది. చివరికి కోతి ఫ్రూటీ కూల్ డ్రింక్ ఇచ్చాక అది కళ్లజోడు తిరిగి ఇచ్చింది.
భర్త వేదింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురై ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.