ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఇంటర్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. ఏపీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమై మార్చి 19న ముగిశాయి. రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 3న ప్రారంభమై మార్చి 20న ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్ ఫలితాల గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే, ఈ పరీక్షల ఫలితాలు ఈ సారి ఏప్రిల్ 12-13న విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: బర్డ్ఫ్లూ భయం పోయింది.. భారీగా పెరిగిన చికెన్ ధరలు.. అయినప్పటికీ..
గతంలో ఎప్పుడు విడుదలయ్యాయి?
ఫలితాలు చూసుకోవడానికి అధికారిక వెబ్సైట్లు bieap.gov.in, resultsbie.ap.gov.in
ఇలా చెక్ చేసుకోవచ్చు