Telugu » Exclusive-videos » Cm Ys Jagan And Minister Roja Playing Cricket At Mega Sports Event Adudam Andhra Programme In Guntur
గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా గ్రౌండ్ లో ఆడుదాం ఆంధ్రా ప్రోగ్రామ్ని ప్రారంభించారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఎల్లప్పుడూ క్షణం తీరిక లేకుండా గడిపే సీఎం జగన్ ఇప్పుడు సరదాగా క్రికెట్ ఆడారు.