Telugu » National » Sounds Of Rare Musical Instruments During Prana Pratishtha Of Lord Ram
Ayodhya Ram Mandir Inauguration : శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో అరుదైన సంగీత వాయిద్యాలతో ధ్వనులు.. ఏపీ నుంచి ఘటం
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో అరుదైన సంగీత వాయిధ్యాలతో ధ్వనులు చేయనున్నారు. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళ ధ్వని కార్యక్రమంలో పాల్గొంటారు.
Ayodhya Ram Mandir : అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో అరుదైన సంగీత వాయిధ్యాలతో ధ్వనులు చేయనున్నారు. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళ ధ్వని కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన 50 సంగీత వాయిధ్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించనున్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టు తెలిపింది. మొత్తం 2గంటల పాటు మంగళ ధ్వని కార్యక్రమం ఉంటుంది.